జాతీయం

యోగాను ఆరోగ్య సాధనంగా మలుచుకోవాలి

ప్రపంచ దేశాలు యోగాను అనుసరిస్తున్నాయి డెహ్రాడూన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ డెహ్రాడూన్‌, జూన్‌21(జ‌నం సాక్షి) : యోగా సాధనతో శాంతి, ఆరోగ్యం, సంతోషం …

అరవింద్‌ తప్పుకోవడంలో మతలబు?

ఆర్తిక ఒడిదుడుకులే కారణామా? న్యూఢిల్లీ,జూన్‌21(జ‌నం సాక్షి): ఒక వైపు నోట్ల రద్దు, మరో వైపు జీఎస్టీ, దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన సందర్భంలో ప్రజలు ఇంకా …

అస్వస్థతకు గురైన కేజ్రీవాల్

అధికారిక కార్యక్రమాలు రద్దు న్యూఢిల్లీ,జూన్‌20(జ‌నం సాక్షి ): ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ అస్వస్థతకు గురయ్యారు. ఐఏఎస్‌ల సమ్మెకు నిరసనగా లెప్టినెంట్‌ …

మైనర్‌ బాలికపై అత్యాచారం: రియాల్టీ షో కంటెస్టర్‌పై కేసు

ముంబై,జూన్‌20(జ‌నం సాక్షి ): మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీవీ రియాలిటీ షో కంటెస్టెంట్‌ను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనిపై పోస్కో కేసు పెట్టారు. ఆదిత్యాగుప్తా …

ఉగ్రవాదుల ఏరివేతలో వెనకడుగు లేదు

గవర్నర్‌ పాలనతో ఆపరేషన్‌కు ఎలాంటి అడ్డంకి లేదు స్పష్టం చేసిన ఆర్మీ చీఫ్‌ రావత్‌ శ్రీనగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): జమ్మూ కశ్మీర్‌ విధించిన గవర్నర్‌ పాలన వల్ల …

ఐరాస నివేదికపై భారత్‌ తీవ్ర నిరసన

జర్నలిస్ట్‌, జవాన్‌ల హత్యలు కనపడలేదా? సీమాంతర ఉగ్రవాదం కారణమని కౌంటర్‌ న్యూఢిల్లీ,జూన్‌20(జ‌నం సాక్షి ): కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఐక్యరాజ్యసమితి (ఐరాస) నివేదిక వెలువడిన …

హైకోర్టును ఆశ్రయించిన వేదాంత

చెన్నై,జూన్‌20(జ‌నం సాక్షి ): వివాదాస్పద కాపర్‌ ఫ్యాక్టరీ ‘స్టెరిలైట్‌’ యాజమాన్య సంస్థ వేదాంత గ్రూప్‌ బుధవారం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఫ్యాక్టరీని నిర్వహించేందుకు అవసరమైన కనీస సిబ్బందితో …

ఆర్థికశాఖ సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ రాజీనామా

న్యూఢిల్లీ, జూన్‌20(జ‌నం సాక్షి ) : చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ అరవింద్‌ సుబ్రమణియన్‌ తన పదవికి రాజీనామా చేశారు. కుటుంబ వ్యవహారాలను కారణంగా చూపుతూ ఆయన పదవి …

బీజేపీ, టీడీపీలవి అవకాశవాద రాజకీయాలు

పార్లమెంట్‌ అంటే మోదీకి గౌరవం లేదు అరెస్సెస్‌ ఎజెండాతో బీజేపీ పాలన సాగిస్తుంది బీజేపీ హటావో.. దేశ్‌కీ బచావో అనే నినాదంతో అందరం ముందుకు కదలాలి సీపీఐ …

స్వార్థ రాజకీయాలకు పావుగా రోహిత్‌ వేముల ఘటన

రోహిత్‌ తల్లి ప్రకటనపై ఖిన్నుడైన మంత్రి పీయూష్‌ గోయల్‌ రాజకీయ పార్టీల తీరుపై మంత్రి ఆసహనం న్యూఢిల్లీ,జూన్‌20(జ‌నం సాక్షి ): విద్యార్థుల మృతి పట్ల కొన్ని విపక్ష …