జాతీయం

రెచ్చిపోయిన తాలిబన్లు

నలుగురు భద్రతా దళాల కాల్చివేత కాబూల్‌,జూన్‌19(జ‌నం సాక్షి ): అనుమానిత తాలిబన్లు అప్ఘన్‌ భద్రతాదళాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో నలుగురు అప్ఘనిస్తాన్‌ భద్రతా …

పట్టపగలే బ్యాంకులో దోపిడీ

భువనేశ్వర్‌,జూన్‌19(జ‌నం సాక్షి): ఒడిశా రూర్కేలాలో పట్టపగలే బ్యాంకు దోపిడీ జరిగింది. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో మంగళవారం ఉదయం భారీ చోరీ జరిగింది. ఉదయం 10.30 గంటల సమయంలో …

ప్రతిష్ట దిగజారుస్తున్న ఆప్‌ వ్యవహారాలు

రాజధాని పరువు పోతున్నా పట్టించుకోని కేంద్రం ఆందోళనలతో దేశం పరువు బాజరున పడుతోంది న్యూఢిల్లీ,జూన్‌19(జ‌నం సాక్షి): ఢిల్లీ వ్యవహారాలనుచిన్నవిగా చేసి చూడడం ద్వారా బిజెపి దేశ పరువును …

అమెరికా, చైనా మధ్య…

వాణిజ్య యుద్ధం మాటల దాడి చేసుకుంటున్న ఇరుదేశాధ్యక్షులు చైనా ఉత్పత్తులపై మళ్లీ సుంకాలు విధిస్తామన్న ట్రంప్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తే ఊరుకొనేది లేదని డ్రాగన్‌ హెచ్చరిక వాషింగ్టన్‌, జూన్‌19(జ‌నం …

చమురు ధరలపై జైట్లీ కొత్త భాష్యం

ప్రజలు సరిగా పన్నులు కట్టకపోవడం వల్లనే ఈ దుస్థితి ఫేస్‌బుక్‌ పోస్టులో వ్యాఖ్య న్యూఢిల్లీ,జూన్‌18(జ‌నం సాక్షి): చమురు ధరల పెంపుపై కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ కొత్త భాస్యం …

మద్యనిషేధంతో రాష్ట్రంలో మార్పులు

ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందంటున్న సర్వే పాట్నా,జూన్‌18(జ‌నం సాక్షి): బీహార్‌లో మద్యపానం నిషేధం తర్వాత ప్రజల జీవన విధానంలో మాన్పులు కనిపిస్తున్నట్లు సర్వేలో వెల్లడయ్యింది. చిన్నమొత్తాల్లో పెట్టుబడులు …

విజయ్‌ మాల్యాపై ఇడి కేసు

న్యూఢిల్లీ,జూన్‌18(జ‌నం సాక్షి): ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన విజయ్‌ మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ఛార్జ్‌షీట్‌ నమోదు చేసింది. మనీల్యాండరింగ్‌ కేసు కింద ఈ అభియోగాలను …

ఈశాన్యంలో భారీ వర్షాలు

విరిగిపడుతున్న కొండచరియలు న్యూఢిల్లీ,జూన్‌18(జ‌నం సాక్షి): ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో అసోం, త్రిపుర, మణిపూర్‌ ల్లో జనజీవనం స్థంభించింది. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, …

రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవిపై కాంగ్రెస్‌ కన్ను

మమతతో అహ్మద్‌ పటేల్‌ మంతనాలు? న్యూఢిల్లీ,జూన్‌18(జ‌నం సాక్షి): పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీని ఆదివారం సాయంత్రం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ …

రైల్వేజోన్‌ పరిశీలించాలని మాత్రమే ఉంది

విభజన చట్టం అదే చెబుతోందన్న రైల్వే మంత్రి జోన్‌ఏర్పాటు ఆశలపై మళ్లీ నీళ్లు చల్లిన పీయూష్‌ గోయల్‌ న్యూఢిల్లీ,జూన్‌18(జ‌నం సాక్షి): విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు అంశంపై కేంద్ర …