జాతీయం

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ 

– ఐదుగురు ఉగ్రవాదులు హతం న్యూఢిల్లీ, మే26(జ‌నంసాక్షి) : జమ్మూకశ్మీర్‌లో శనివారం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో అయిదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. తంగ్‌దార్‌ సెక్టర్‌ వద్ద ఉగ్రవాదులను …

మోదీకి ధీటుగా రాహుల్‌కు పెరుగుతున్న ప్రజాదరణ

– రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌వే.. హైదరాబాద్‌,మే 25(జనంసాక్షి):చరిష్మా కలిగిన నేతగా వెలుగొందుతున్న నరేంద్ర మోదీ అభిమానుల్లో 25 శాతం మంది ప్రస్తుతం ఆయనను తమ అభిమాన నాయకునిగా …

ఎడ్లబండిలో అసెంబ్లీకొస్తాం.. అనుమతివ్వండి

– చమురు ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్‌ నేతల అభ్యర్థన లఖ్‌నవూ, మే26(జ‌నంసాక్షి) : గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేవలం 11రోజుల్లోనే …

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ 

– ఐదుగురు ఉగ్రవాదులు హతం న్యూఢిల్లీ, మే26(జ‌నం సాక్షి) : జమ్మూకశ్మీర్‌లో శనివారం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో అయిదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. తంగ్‌దార్‌ సెక్టర్‌ వద్ద …

దేశాభివృద్ధే లక్ష్యం

– నాలుగేళ్లలో అభివృద్ధి ఉద్యమంలా మారింది – అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు – ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ, మే26(జ‌నం సాక్షి) : బీజేపీ …

ఐఎస్‌ఐ మాజీ చీఫ్‌కు పాక్‌ ఆర్మీ సమన్లు

న్యూఢిల్లీ, మే26(జ‌నంసాక్షి) : పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ) మాజీ చీఫ్‌ అసద్‌ దుర్హానీకి ఆదేశ ఆర్మీ సమన్లు జారీ చేసింది. రీసర్చ్‌ అండ్‌ అనాలసిన్‌ …

పోలీస్‌స్టేషన్‌పై పెట్రోబాంబ్‌ దాడి

తూత్తుకుడి : స్టెరిలైట్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా నిరసనలతో అట్టుడుకుతున్న తూత్తుకుడి ఇంకా రగులుతునే ఉంది. పోలీసులను లక్ష్యంగా చేసుకుని శనివారం దుండగులు పెట్రోల్‌ బాంబు దాడి చేశారు. తూత్తుకుడిలోని పోలీసుస్టేషన్‌పై పెట్రోల్‌ బాంబు …

డాక్‌ ఉద్యోగులు కనీస జీతాలకు అర్హులు కాదా?

సమ్మె చేస్తున్నా పట్టించుకోని కేంద్రం న్యూఢిల్లీ,మే26(జ‌నం సాక్షి): బ్యాంకులతో పాటుగా తపాలా వ్యవస్థను ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలన్న సంలక్పం నెరవేరడం లేదు. తపాలా సేవలు …

సుప్రీం ఆదేశాలు ధిక్కరణ

బంగ్లాలు ఖాళీ చేసేది లేదంటున్న యూపి మాజీ సిఎంలు తాజాగా ఖాళీ చేయనని మొండికేసిన మాయావతి లక్నో,మే25(జ‌నంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మాజీ ముఖ్యమంత్రులు బంగలాలను పట్టుకుని వేలాడుతనే …

బిజెపి హెచ్చరికలను ఖాతరు చేయబోం

యెడ్యూరప్పది దిగజారుడుతనం ముఖ్యమంత్రి కుమారస్వామి బెంగళూరు,మే25(జ‌నంసాక్షి): బిజెపి బెదరింపులకు, వారి హెచ్చరికలకు ప్రభుత్వం మోకరిల్లదని, తనపని తాను చేసుకుంటూ పోతుందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పస్టం …