వార్తలు

సివిల్‌ అధికారుల పేరుతో డ్రామాలు

గతంలో అధికారులను వేధించన ఘనత జగన్‌దే తెదేపా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు వైకాపాలో పరాకాష్టకు మద్యం అక్రమాలు: జివి గుంటూరు,ఆగస్ట్‌17  (జనం సాక్షి):   సివిల్‌ సర్వీస్‌ …

రుణం తీరలే…బతుకు మారలే

ట్విట్టర్‌ వేదికగా కెటిఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. …

బస్సు కిందకు దూసుకెళ్లిన స్కూల్‌ ఆటో

విద్యార్థి మృతి…డ్రైవర్‌ పరిస్థితి విషమం హైదరాబాద్‌,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌ పిల్లల ఆటో ఆర్టీసీ బస్సు కిందికి దూసుకెళ్లడంతో …

హరీష్‌ క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ దాడి

ప్రతిగా నల్లబ్యాడ్జీలతో బిఆర్‌ఎస్‌ నిరసనలు దాడిని తీవ్రంగా ఖండిరచిన ఎమ్మెల్యే హరీష్‌ సిద్దిపేట,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడికి …

ఐపీఎల్ 2025 సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఎంఎస్‌ ధోనీ!

 IPL 2025 గురించి ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే రాబోయే సీజన్‌కు ముందు మెగా వేలం కూడా జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో, అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటైన్ …

చీకటి జీవోలతో దోచుకున్న ఘనులు

బిఆర్‌ఎస్‌పై మండిపడ్డ ఎంపి చామల హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి):  అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ చేశామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని …

17వేల కోట్లతో రుణ మాఫీ పూర్తి అవుతుందా?

రుణమాఫీకి ఎగనామం పెట్టి ఎదురుదాడి చేస్తారా సిఎం రేవంత్‌పై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యవహార శైలి దొంగే …

కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన

విధులు బహిష్కరించి నిరసనలు..ధర్నాలు కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే హాజరు న్యూఢల్లీి,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కాకరేపుతోంది. కోల్‌కతాలో …

అమెరికాలోరోడ్డు ప్రమాదం: తెలుగు విద్యార్థి మృతి

హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి):  మేడ్చల్‌ మల్కాజ్‌ గిరికి చెందిన ఓ విద్యార్థి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం చనిపోయాడు. తన కుమారుడి మృతదేహాన్ని త్వరగా తీసుకరావాలని …

మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం

ఇరుకున్న పడ్డ సిఎం సిద్దరామయ్య ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఆమోదం బెంగళూరు,ఆగస్ట్‌17(జనం సాక్షి): మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి …