వార్తలు

నేడు దేశవ్యాప్తంగా 24 గంటల పాటూ వైద్య సేవలు బంద్‌

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రకటన న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): కోల్‌కతాలోని ఆర్‌జి కర్‌ ఆసుపత్రిలో 31 ఏళ్ల జూనియర్‌ డాక్టర్‌ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్‌ డాక్టర్‌ …

ప్రపంచకప్‌ మేం నిర్వహించలేం..

ఐసీసీకి ఊహించని షాక్‌ ఇచ్చిన జైషా న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): మహిళల టీ20 ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌లో జరగనుంది. అయితే, ప్రస్తుతం బంగ్లాతో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. దీంతో బంగ్లా …

వాజ్‌పేయికి నివాళులర్పించిన ప్రధాని మోడీ

నివాళులర్పించిన ప్రముఖులు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయిని 2018 ఆగస్ట్‌ 16న దేశం కోల్పోయింది. అటల్‌ జీ ఆరవ వర్ధంతి. ఈ సందర్భంగా దేశ …

మంకీఫాక్స్‌ అంటువ్యాధి

మంకీఫాక్స్‌ను గ్లోబల్‌ ఎమర్జెన్సీగా ఆరోగ్య సంస్థ ప్రకటన ఆఫ్రికా దేశంలో 17,500 మంకీ ఫాక్స్‌ కేసులు నమోదు హైదరాబాద్‌లోనూ అప్రమత్తమైన అధికారులు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): కరోనా కంటే మంకీఫాక్స్‌ …

చంద్రబాబుతో టాటా గ్రూప్‌ చైర్మన్‌ భేటీ

ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు స్టేట్‌ ఆఫ్‌ సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ లీడర్‌ షిప్‌ సంస్థ ఏర్పాటు అమరావతి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): ఆంధ్రప్రదేశ్‌ …

మొక్కలు నాటి స్ఫూర్తిని నింపండి

అదే భవిష్యత్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి ): రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే మానవ మనుగడ కొనసాగుతుందని మాజీ స్పీకర్‌ …

విప్లవాత్మక జిఎస్టీపై పునరాలోచన ఏదీ ?

ఈ భారాలపై ఎక్కడ మొర పెట్టుకోవాలి ఇన్సూరెన్స్‌లపై జిఎస్టీ విధించడం ఎంతకాలం మధ్యతరగతి ప్రజలకు భారంగా సొంతింటి కల న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): భారత్‌ లాంటి దేశాల్లో పన్నులు సరళీకృతంగా …

రూపాయికి శస్త్ర చికిత్స చేసేదెలా

దిగుమతుల భారం తగ్గిస్తేనే ఫలితం రూపాయి బలహీనంతో భారంగా విదేశీ విద్య ముంబై,ఆగస్టు16(జనంసాక్షి ): రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం 2014 ఆగస్టు 14న డాలర్‌కు 61.05 పైసలు. …

తిరుమలలో సందడి చేసిన హీరో మహేశ్ బాబు కుటుంబ సభ్యులు

తిరుమల కొండకు కాలినడకనవెళ్లి  స్వామి వారినిదర్శించుకున్నమహేశ్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార.. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని …

భారత్‌కు అమెరికా స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు

78వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా భార‌త ప్ర‌జ‌ల‌కు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. భార‌త్‌-అమెరికా మ‌ధ్య   బంధం ఉంద‌న్నారు. భార‌త ప్ర‌జ‌ల సంప‌న్న‌మైన, …