వార్తలు

ప్రశ్న వేసి మొహం చాటేసిన వైకాపా ఎమ్మెల్యే

మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కిన జగన్‌ రాష్ట్రంలో శాంతిభద్రతలపై జగన్‌ దొంగ ఏడ్పులు అసెంబ్లీలో హోంమంత్రి వంగలపూడి అనిత అమరావతి, జులై 25  (జనంసాక్షి ):  మొగుణ్ణి …

హైదరాబాద్‌లో పడకేసిన పారిశుధ్యం

ఎక్కడ చూసినా చెత్తకుప్పల దర్శనం: కెటిఆర్‌ హైదరాబాద్‌, జులై 25  (జనంసాక్షి ):  హైదరాబాద్‌లో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ …

మహారాష్ట్రకు భారీ వర్ష హెచ్చరిక

ఐఎండి హెచ్చరికలతో పుణెలో పాఠశాలల మూసివేత ముంబయి,జూలై25(ఆర్‌ఎన్‌ఎ): మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం వుండటంతో భారత వాతావరణ శాఖ మహారాష్ట్రకు, పూణెలకు …

33 రకాల వరి పంటలకు బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించాం

తెలంగాణలో వరిసాగు విస్తృతంగా జరుగుతున్నదని, కానీ పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక, పెట్టిన పెట్టుబడి కూడా మిగలక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ఉప …

లారీని ఢీకొన్న బైక్‌..ముగ్గురు యువకుల దుర్మరణం

సంగారెడ్డి, జులై 25  (జనంసాక్షి ): సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కంది మండలం తునికిళ్ల తండా శివారులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం …

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తల్లీ కుమారుడు ఆత్మహత్య

హైదరాబాద్‌,జూలై25 జులై 25  (జనంసాక్షి ): ఆర్థిక ఇబ్బందులతో తల్లీకుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని చైతన్యపురి పీఎస్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేటలోని ఎస్‌ఆర్‌ కాలనీలో …

అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పశువుల కొట్టంలోకిదూసుకెళ్లింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కరంజీ (టి) గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు …

ఇండియాకూటమిలో చేరిక దిశగా జగన్‌ రాజకీయం

అనివార్యంగా కాంగ్రెస్‌ వెంట నడవక తప్పనిస్థితి ఢల్లీి ధర్నాతో ఇండియా కూటమికి మరింత చేరువ అమరావతి,జూలై25 (జనం సాక్షి): వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఢల్లీిలో చేపట్టిన …

యువతకు కాగడా అందించే తరుణం

అధ్యక్ష బరినుంచి తప్పుకోవడంపై బైడెన్‌ వివరణ దేశం కోసమే తన నిర్ణమని వివరణ వాషింగ్టన్‌,జూలై25(జనం సాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికలు`2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అనంతరం …

తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు చాలా ఎక్కువ

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్‌ ప్రసంగం చేస్తూ.. తలసరి ఆదాయంలో …