వార్తలు

మహానగరానికి డర్టీ అండ్‌ డెబ్రి అవార్డ్‌ వచ్చే అవాకాశం ఉంది:కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌:రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఈ రోజు జన్‌సంఘ్‌ అనే స్వచ్ఛద సంస్థ నిర్వహించిన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమంలో పాల్లొన్న …

రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి అగమ్మగోచారంగా ఉంది

హైదరాబాద్‌:రాష్ట్రంలో జనాభా ప్రతిపాదికన రాజ్యాధికారం అనే అంశంపై బీసీ ఐక్య వేదిక నిర్వహించిన సమావేశానికి హాజరైన బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తత్రేయ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, …

తెలంగాణాలోను మెడికల్‌ సీట్లపై కపాట రాజకీయబుద్ది

విజయవాడ : తెలంగాణాలోని మెడికల్‌ సీట్ల వ్యవహరంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెరాస అదినేత కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. సీమంధ్రలో కంటే తెలంగాణాలోనే మెడికల్‌ …

మద్యం షాపును ఎత్తివేయాలంటూ ఆందోళన

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో జనావాసాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మద్యం దుకాణం మూసివేయాలని కొత్తపేటలోని మారుతీనగర్‌లో ఆందోళన నిర్వహించారు. స్థానిక సుధీర్‌ అపార్ట్‌మెంట్‌ సమీపంలో కొత్త మద్యం …

మంత్రి ప్రసాద్‌కు చేదు అనుభవం

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనను అక్కడున్న పోలీసులు …

నల్గొండకు తాగే నీరివ్వాండి : కేటీఆర్‌

హైదరాబాద్‌ : కృష్ణడెల్టాకు నాగార్జున సాగర్‌ నుండి సాగు నీటి విడుదలను ఆపి ఫ్లోరైడ్‌తో అల్లాడుతున్న నల్గొండ జిల్లాకు తాగు నీరు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటిఆర్‌ …

వైఎస్‌ జయంతి వేడుకల్లో పాల్గోన్న విజయమ్మ

కడప: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి జయంతి వేడుకల్లో వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, జగన్‌ సోదరి షర్మాల, ఆయన సతీమణి భారతిరెడ్డి ఇడుపుల పాయలోని …

ఎర్రచందనం స్వాధీనం

చిత్తూరు: సత్యవేడు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. దుంగలను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీటి …

నేదురుమల్లి, మంత్రి బాలారాజులను పరామర్శించిన సీఎం

హైదరాబాద్‌ : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్‌ రెడ్డి, మంత్రి బాలరాజును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను …

రేపు ఇంటర్‌నెట్‌ సేవలకు అంతరాయం

న్యూఢిల్లీ : ఇంటర్‌నెట్‌ ట్రాఫిక్‌ను దారి మళ్లించే డీఎస్‌ఎస్‌ చేంజర్‌ వైరస్‌ ప్రభావంతో సుమారు 3 లక్షల కంప్యూటర్లు రేపు ఇంటర్‌నెట్‌ సదూపాయం కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు …

తాజావార్తలు