వార్తలు

నీటి గుంతలో పడి ముగ్గురు విద్యార్ధులు మృతి

నల్గొండ: నీటి గుంతలో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాదఘటన నల్గొండ జిల్లా బీబీనగర్‌ మండలం జియాపల్లి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన …

ఢిల్లీ మెట్రో రైల్‌ లో ప్రయాణించిన రాష్ట్రపతి

ఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ తొలిసారిగా ఢిల్లీ మెట్రో రైల్‌లో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో స్టేషన్‌ను సందర్శించిన తర్వాత ఉద్యోగభవన్‌ నుంచి సుల్తాన్‌పురి వరకూ మెట్రో రైలులో …

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు అంతరాయం

వింబల్డ్‌న్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం రాకతో అంతరాయం ఏర్పడింది. ఫైనల్‌కు ఫెదరర్‌, ముర్రేలు పోటాపోటీగా తలపడుతున్నారు. మొదటి సెట్‌ ను ముర్రే సోంతం …

లగడపాటి ఇంటి ముట్టడికి తెలంగాణ న్యాయవాదులు యత్నం

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో గల ఎంపీ లడగపాటి రాజగోపాల్‌ ఇంటిని తెలంగాణ న్యాయవాదులు ముట్టడించే యత్నం చేశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. రాజగోపాల్‌ …

హెచ్‌.సి.ఎ కార్యదర్శిగా శ్రీధర్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా శ్రీధర్‌ ఎన్నికయ్యారు. క్రికెట్‌ సంఘం ఆఫీస్‌ బేరర్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు …

కర్నాటకలో సదానంద వర్గం లోల్లీ

కర్నాటక: రాష్ట్రంలోని అంతర్గత కుమ్ములాటలతో అసమ్మతి నెలకొనటంతో ఆ పార్టీ అధిష్టానం నాయకత్వ మార్పు చేసింది. ముఖ్యమంత్రి పదవికి ఈరోజు సదానందగౌడ రాజీనామా చేశాడు. జగదీష్‌ షెట్టర్‌కు …

ఈ నెల 10న సమావేశం బీజేఎల్పీ

కర్నాటక: రాష్ట్రంలోని అంతర్గత కుమ్ములాటలతో అసమ్మతి నెలకొనటంతో ఆ పార్టీ అధిష్టానం నాయకత్వ మార్పు చేసింది. ముఖ్యమంత్రి పదవికి ఈరోజు సదానందగౌడ రాజీనామా చేశాడు. జగదీష్‌ షెట్టర్‌కు …

బీసీలకు టీడీపీ 100సీట్లు ఇస్తామంటే ఎవరు నమ్మటంలేదు:టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: తెలుగుదేశం పార్టీ బీసీలకు వంద సీట్లు ఇస్తామంటే ఎవరు నమ్మటం లేదని సిరిసిల్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారకరామారావు అన్నారు. చంద్రబాబుకు మాట మార్చటం మాట తప్పటం …

విద్యుత్తు సర్‌ ఛార్జిని రద్దు చేయాలని లోక్‌ సత్తా పోరు

విశాఖపట్నం: ప్రభుత్వం సామాన్యులపై విధించిన విద్యుత్తు సర్‌ఛార్జిని రద్దు చేయాలని లోక్‌సత్తా డిమాండ్‌ చేసింది. విద్యుత్తు నష్టాలను వూడ్చుకోవడంలో విఫలమైన ప్రభుత్వం ప్రజల నెత్తిన సర్‌ఛార్జి భారాన్ని  …

మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

వరంగల్‌: రాష్ట్ర మంత్రి మహీధర్‌రెడ్డి వరంగల్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. తాగునీటి రిజర్వాయర్‌, హంటర్‌ రోడ్డులోని ఆర్ట్స్‌ గ్యాలరీ భవనాని ప్రారంభించారు.  హాన్మకొండ బస్టాండ్‌ …

తాజావార్తలు