వార్తలు

ఒకరి నిర్లక్ష్యం ముగ్గురు బలి

హైదరాబాద్‌ : కారును నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ముగ్గురు ప్రాణాలను తీసుకున్న ఘటనన బషీర్‌బాగ్‌లో జరిగింది. రోడ్డు ప్రక్కన నడుస్తున్న వ్యక్తులపై కారు దూసుకేళ్లాడంతో అక్కడికిక్కడే మృతి …

రాజధానిలో 74మంది యువతి,యువకుల అరెస్ట్‌

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 12లో ఉన్న టానిక్‌పబ్‌పై పోలిసులు తెల్లవారి జామున 5గంటల ప్రాంతంలో దాడిచేశారు. 74మంది యువతి యువకులను అరెస్ట్‌ చేశారు. పబ్‌ను సీజ్‌ …

మోపిదేవికి కూడా న్యాయసహాయం అందించాల్సిందే: పీసీసీ అధినేత బొత్స

హైదరాబాద్‌: వివాదాస్పద జీవోల జారీ వ్యవహారంలో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు కూడా ప్రభుత్వం న్యాయ సహాయం అందించాల్సిందేనని పీసీసీ అధినేత …

అన్నా బృందం దీక్షకు షరతులతో కూడిన అనుమతి

ఢిల్లీ : జంతర్‌మంతర్‌ వద్ద నిరవధిక నిరశన దీక్ష చేపట్టాడానికి ఎట్టాకేలకు అన్నాబృందానికి ఢిల్లీ పోలీసులు అనుమతి లభించింది. రెండు రోజుల క్రితం అనుమతి నిరకరించిన పోలీసులు …

బోనమెత్తిన జయసుధ

హైదరాబాద్‌:ఉజ్జయిని మహంకాళీని దర్శించుకున్న సీనీ నటి సికింద్రాబాద్‌ శాసనసభ్యురాలు జయసుధ అమ్మ వారికి బోనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మన ఆచారాలను సంప్రదాయాలను మరవ కూడదని …

ఘనంగా వైఎస్‌ జయంతి

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని నగరంలో ఘనంగా నిర్వహించారు. పంజాగుట్ట సెంటర్‌లో ఉన్న వైఎస్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. …

ఎన్నిమిది నెలల చిన్నారి అపహరణ

తిరుపతి: తిరుపతిలో ఎన్నిమిది నెలల చిన్నారి అపహరణకు గురైంది. చెన్నైలోని ఆర్కాడు ప్రాంతానికి చెందిన తంగప్రియ, రాజాలు తమ కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుమలకు వచ్చారు. వీరి …

డేంగీతో యువకుడి మృతి

విశాఖ: జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. అచ్యుతాపురం మండలం దొప్పెర్లలో డెంగీతో ఓ యువకుడు ఈ ఉదయం మృతి చెందాడు. మరో 13 మంది డేంగీ లక్షణాలతో స్ధానిక …

మన్యంలో పోలీసుల తనిఖీల

విశాఖ: మన్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సాధారణ విధుల్లో భాగంగానే మన్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్‌ తెలియజేశారు. మన్యంలో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఆయన …

పర్యావరణ అనుమతుల రద్దుకు పిటిషన్‌

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మళిలో నిర్మిసున్న థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కోరుతూ శ్రీకాకుళం జిల్లా పౌరహక్కుల సంఘం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ …

తాజావార్తలు