వార్తలు

కేంద్ర మాజీ మంత్రి రాందాస్‌కు వారెంట్‌

న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ మంత్రి అన్బుమణి రాందాస్‌పై ఢిల్లీ న్యాయస్థానం శనివారం బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా సమన్లు అందుకోకుండా, న్యాయస్థానం ముందు …

అవినీతికి రాజముద్ర!

మంత్రులకు న్యాయ సహాయంపై శంకర్‌రావు వ్యాఖ్య హైదరాబాద్‌ : వివాదాస్పద ఇరవై ఆరు జీవోలను జారీ చేయడంలో భాగస్వామ్యమున్న మంత్రులకు న్యాయసహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం …

9 నుంచి ప్రత్యేక విద్యా పక్షోత్సవాలు

శ్రీకాకుళం, జూలై 7 : ప్రత్యేక విద్యా పక్షోత్సవాలను ఈ నెల 9 నుంచి 21వ తేదీవరకు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మినీ మాథ్యూ ఆదేశించారు. …

ఖరీఫ్‌పై మంత్రి సమీక్ష

హైదరాబాద్‌ : ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వాతావరణ, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ స్వల్పకాలిక పంట రకాల సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ మంత్రి …

ప్లాంట్‌ హెల్తె క్లినిక్‌ ప్రారంభం

హైదరాబాద్‌: తక్కువ పెట్టుబడితో ఎక్కువ ద్రాక్ష దిగుబడులనిచ్చే పరిజ్ఞానాన్ని రైతులకు తెలియజేయాలని శాస్త్రవేత్తలను కోరునట్లు ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని …

ద్రవిడ్‌కి ‘ఖేల్‌రత్న’, యువరాజ్‌కి ‘అర్జున’ నామినేషన్లు

ముంబాయి: ఇటీవల రిటైరైన క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరును రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు, క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన మరో యువ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ పేరును అర్జున అవార్డుకు …

సోమవారం సమన్లు జారీ చేయనున్న ఈడీ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో నిందితుడు జగన్మోహన్‌ రెడ్డిని ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు జారీ చేయనుంది. ఈ రోజే సమన్లు జారీ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల …

అసోం వరదలు: 121కి చేరిన మృతుల సంఖ్య

గౌహతి: అసోం ప్రజల వరద కష్టాలు ఇంకా తీరలేదు. ఇంకో 16గురి ఆచూకీ లభించలేదు. బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల నీటి మట్టం ప్రమాదస్థాయినుంచి నిదానంగా తగ్గుతోంది కానీ …

ముగిసిన తెలంగాణ ఐకాస సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస సమావేశం ముగిసిందిద. తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ పార్టీని నమ్మడానికి లేదని, తెలంగాణ ప్రజలకిచ్చిన హామీని గౌరవించడం లేదని ఐకాస కన్వీనర్‌ కోదండరామ్‌ అన్నారు. …

పాఠశాల పక్కన పౌల్ట్రీఫాం:సుమోటోగా స్వీకరించిన హెచ్‌ ఆర్సీ

హైదరాబాద్‌:విజయనగరం జిల్లా కర్లాంలో పాఠశాల పక్కన పౌల్ట్రీఫాం నిర్వహించడం పై పాఠశాల సంఘం సుమోటోగా విచారణకు స్వీకరించింది.పౌల్ట్రీఫాం నిర్వహణపై కలెక్టర్‌,ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి హెచ్‌ఆర్సీ నోటీసులు …

తాజావార్తలు