వార్తలు

ముగ్గురు భారతీయుల హత్య, ఆస్ట్రేలియన్‌కు 35 ఏళ్ల జైలు శిక్ష

ఆస్ట్రేలియా; ముగ్గురు భారతీయులను హత్య చేసిన ఓ ఆస్ట్రేలియన్‌కు 35 ఏళ్ల జైలు శిక్ష విధించారు. భారీతీయుల హత్య కసులో నిందితుడైన ఆస్ట్రేలియాకు చెందిన సిగ(42) అనే …

రష్యాలో వరదభీభత్సం : 100 మంది మృతి

మాస్కో: రష్యాలోని దక్షిణాది ప్రాంతమైన క్రాస్నొదార్‌లో ఆకస్మికంగా విరుచుకుపడిన వరదల్లో వందమంది మరణించారు. దాదాపు 13 వేల మంది నిరాశ్రయులైనారు. శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటనలో ఒక్కసారిగా …

ఎన్‌ఎంయూతో ఆర్టీసీ చర్చలు విఫలం

హైదరాబాద్‌: సమ్మె నోటీసు ఇచ్చిన ఎన్‌ఎంయూతో బస్‌భవన్‌లో ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లపై యాజమాన్యం నుంచి ఎటువంటి హామీ రాలేదని ఎన్‌ఎంయూ నేత …

రక్షణ స్టీల్స్‌తో ఒప్పందాలు రద్దు చేస్తూ జీవో జారీ

హైదరబాద్‌: వివాదస్పద జీవోలకు సంబంధించి ప్రభుత్వం ఒక్కొక్కటిగా దిద్దు బాటు చర్యలు చేపడుతోంది. రక్షణ స్టీల్స్‌కు సంబంధించి గతంలో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేస్తూ రాష్ట్ర …

వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ విజేత సెరెనా మిలియమ్స్‌

లండన్‌: సెరెనా మిలియమ్స్‌ వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ని కైవసం చేసుకుంది. పోలాండ్‌ క్రీడాకారిణి రద్వాన్‌స్కాపై ఆమె 6-1, 5-7, 6-2తేడాతో విజయం సాధించింది. సెరెనాకు ఇది …

ఆరోగ్యపథకాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలి

హైదరాబాద్‌: యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజి కోసం ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి నిపుణుల బృందం సూచనలను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి …

మెడికల్‌ సీట్ల కేటాయింపుపై గవర్నర్‌ను కలిసిన తెరాస నేతలు

హైదరాబాద్‌: మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణ ప్రాంతానికి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని తెరాసనేతలు ఆరోపించారు. వైద్య కళాశాలలు, సీట్ల విషయంపై తెరాస నేతలు హరీశ్‌రావు, పోచారం …

14 నుంచి కొత్త ఆర్‌ఎస్సైలకు శిక్షణ

ఏపీఎస్పీ బెటాలియన్స్‌ డీజీ వెల్లడి హైదరాబాద్‌ : ఏపీఎస్పీ బెటాలియన్స్‌లో రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 14 నుంచి …

కేసుల విచారణలో వేగం పెరగాలి

కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ వెల్లడి న్యూఢిల్లీ : న్యాయస్థానాల్లో కేసుల విచారణలో వేగం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ …

అమర్‌నాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతి

శ్రీనగర్‌ : అమర్‌నాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు ఈ సీజన్‌లో మృతి చెందిన యాత్రికుల సంఖ్య 42కి చేరింది. శనివారం ఉదయం …

తాజావార్తలు