హైదరాబాద్

హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్‌ పోటీలకు ఆటంకం

హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో జరుగుతున్న జాతీయ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో చివరిరోజు పోటీలకు భారీ ఈదురుగాలులు ఆటంకం కలిగించాయి. 20నాటికల్‌ మైళ్ల వేగంతో వీసిన గాలులకు దాదాపు 20పడవలు బోల్తాపడ్డాయి. …

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సమావేశంలో అపశృతి

కరీంనగర్‌: జిల్లాలో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది. మంత్రి శ్రీధర్‌బాబు కూర్చున్న కుర్చీ విరిగిపోయింది. దీంతో శ్రీధర్‌బాబు కిందపడిపోయారు. మంత్రికి …

హౌసింగ్‌ శాఖపై సమీక్ష: సీఎం

శ్రీకాకుళం: హౌసింగ్‌ శాఖపై పూర్తిగా సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ బాటలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు …

20న ఢిల్లీకి వెళ్లనున్న గవర్నర్‌

హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఈ నెల 30న ఢిల్లీ  వెళ్లనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సహా పలువురు నేతలతో ఆయన భేటీ అవుతారు.

మర్లగూడెం అటవీ ప్రాంతంలో 144 సెక్షన్‌

పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం అటవీ ప్రాంతంలో ఆదివారం గిరిజనులు, అటవీ శాఖ సిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అటవీ భూములు గిరిజనులు ఆక్రమించుకుంటున్నారని అటవీ …

ముగిసిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు

హైదరాబాద్‌: ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆదివారం జరిగిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో  పలువురు  సినీప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, రవికిశోర్‌ …

మరో తెలంగాణ ఉద్యమం అవసరంలేదు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు ముందుకు వస్తే మరో తెలంగాణ ఉద్యమం అవసరంలేదని ఆ ప్రాంత ప్రతిపక్ష నేతలు స్పష్టంచేశారు. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల …

మహిళల ఆర్చరీ టీం ఈవెంట్‌లో భారత్‌ పరాజయం

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పరాజం ఎదురైంది. మహిళల ఆర్చరీ టీం ఈవెంట్‌లో భారత్‌ ఓటమి పాలయ్యింది. డెన్మార్క్‌ చేతిలో 210-211 తేడాతో భారత్‌ ఓడిపోయింది.

హుసేన్‌ సాగర్‌ను రక్షించుకుందాం

హైదరాబాద్‌: కాలుష్యం నుంచి హుస్సేస్‌సాగర్‌ను పరిరక్షించుకోవాలని హైదరాబాద్‌లో భరీ వాక్‌ నిర్వహించారు. ఇండియాన్‌ ఆర్మీ, 92.7 బిగ్‌ ఎఫ్‌. ఎమ్‌.ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డులో  కొనసాగిన ఈ ప్రదర్శనలో పాఠశాల …

జూనియర్‌ సివిల్‌ జడ్జీల అవగాహన పరీక్ష

హైదరాబాద్‌: అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ సివిల్‌ జడ్జీల అవగాహన పరీక్ష నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వందలకు పైగా …

తాజావార్తలు