హైదరాబాద్

ఎవరు ఎక్కడైన పర్యటించవచ్చు: తెదేపా

హైదరాబాద్‌: వైఎస్‌ విజయమ్మ పర్యటనపైతెలుగేశం పార్టీది ప్రజాస్వామ్య వైఖరేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చన్నారు. అదే విధంగా ఆ ప్రాంత …

బొత్స వ్యాఖ్యలు యాధృచ్ఛికమే: పాలడుగు

హైదరాబాద్‌: తెలుగు వారికి రెండు రాష్ట్రాలంటే తప్పేంటన్న బొత్స వాఖ్యలు హృదయంలోంచి వచ్చినవి కాదనీ..యాధృచ్ఛికంగా మాట్లాడారని ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు వ్యాఖ్యానించారు. కలిసుండాలా, విడిపోవాలా అన్నది బొత్స …

ప్రణబ్‌కు ప్రత్యర్థి అభినందనలు

ఢిల్లీ: భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్‌కు ప్రత్యర్థి నుంచి అభినందనలు అందాయి. ఓట్ల లెక్కింపు అనంతరం సంగ్మా మాట్లాడుతూ.. ప్రణబ్‌కు అభినందనలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో …

భారతదేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన ఓట్లను ప్రణబ్‌ దాటాడు. రాష్ట్రపతి గెలుపునకు కావాల్సినవి అయిదు లక్షల పద్దేనిమిది వేలు.  ప్రణబ్‌కు అయిదు లక్షల ఎనబైవేల ఓట్లు …

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు

అనంతపురం: వివాహానికి హాజరై తిరిగి వెళ్తుతున్న వారి వాహనం ప్రమాదానికి గురై ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుందుర్పికి చెందిన ఒక కుటుంబం అనంతపురం జిల్లా హందూపురంలోని వివాహానికి …

2014లో వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీ: నాని

గుడ్లవల్లేరు: 2014ఎన్నికల్లో తాను వైకాపా నుంచి పోటీ చేస్తానని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రకటించారు. ఆదివారం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామ ఎస్సీవాడలో జరిగిన …

మెడికల్‌ స్ట్లీ కోసం సుప్రీం కోర్టుకు వెళతాం: ఎంపీ వివేక్‌

సుల్తానాబాద్‌: వైద్య కళాశాలలో సీట్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ పేర్కొన్నారు. సుల్తానాబాద్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం …

విజిలెన్సు దాడుల్లో రూ.1.44కోట్ల పప్పు దినుసులు స్వాధీనం

భవానీపురం: భవానిపురం ఐరన్‌ యార్డులో విజిలెన్సు, పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం రాత్రి దాడులు చేసి రూ.1.44కోట్ల విలువైన పప్పు దినుసులను స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసుకు …

కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఓట్లలెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఒప్పటి వరకూ 11 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మిగిలిఉన్న 17రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్లలెక్కింపు రాత్రి …

మహిళ దళ కమాండర్‌ అరెస్టు

ఖమ్మం: చర్ల పోలీసులు ఆదివారం మహిళా దళ కమాండర్‌ను అరెస్టు చేశారు. ఆమెను చత్తీస్‌గడ్‌లోని బీజాపూర్‌ జిల్లా పామేరు ప్రాంత కమిటీ మహిళా దళ కమాండర్‌ లక్కీ …

తాజావార్తలు