హైదరాబాద్

దశరథరామిరెడ్డి అరెస్టు

హైదరాబాద్‌: గాలి జనర్ధానరెడ్డి బెయిల్‌ కేసులో ఏ-3నిందితుడు దశరథరామిరెడ్డి అరెస్టును ఏసీబీ అధికారులు ఆదివారం ప్రకటించారు. అనంతరం ఆయన్ను ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హజరుపర్చారు. ఆయనకు ఆగస్టు …

వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

విశాఖపట్నం: ఈనెల 26లోగా వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఆవర్తనం ఏర్పడితే రాష్ట్రంలో విస్తరంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

వైఎస్‌ ప్రభుత్వం చేనేతకు ఏమి చేసింది.

హైదరాబాద్‌: వైఎస్‌ హయంలో ఆయన ప్రభుత్వం చేనేత రంగానికి ఏమి చేసిందో వైఎస్సార్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయ చెప్పాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు వినోద్‌ ప్రశ్నించారు. …

ఎంపీ ఓట్లలో ప్రణబ్‌ అధిక్యం

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. 748ఎంపీ ఓట్లలో ప్రణబ్‌కు 527రాగా, సంగ్మాకు 206పోలయ్యాయి. ప్రణబ్‌కు వచ్చిన ఓట్ల విలువ 3, 73,016 సంగ్మాకు …

విజయనగరం జిల్లాలో ర్యాగింగ్‌: ఆసుపత్రి పాలైన విద్యార్థిని

విజయనగరం: గొట్లాంలోని గాయత్రి కళాశాల వసతి గృహంలో జరిగిన ర్యాగింగ్‌లో షామిలి అనే ఇంటర్‌ విద్యార్థిని ఆసుపత్రి పాలైంది. షామిలి అందంగా ఉందంటూ తోటి విద్యార్థినులు ఆమెను …

వైశాలి నృత్యోత్సవ్‌ -2012లోగో ఆవిష్కరణ

విశాఖ సాంస్కృతికం: వైశాలి నృత్యోత్సవ్‌-2012లోగోను తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య ప్రభుత్వ అతిథి గృహంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నృత్యోత్సవాల నిర్వాహకుడు నటరాజ మ్యూజిక్‌ …

రాష్ట్రపతి ఎన్నికల ముందంజలో ప్రణబ్‌

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. 748 ఎంపీ ఓట్లలో ప్రణబ్‌కు 527 రాగా, సంగ్మాకు 206 పోలయ్యాయి. ప్రణబ్‌కు వచ్చిన ఓట్ల …

23న పురపాలక సంఘాల, కార్పొరేషన్ల ముట్టడి

అనంతంపురం : స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం కారణంగా ఎక్కడికక్కడ సమస్యలు రాజ్యమేలుతున్నాయని సీపీఐ రాష్ట్రనేత రామకృష్ణ విమర్శించారు. పురపాలక సంఘాల్లో, నగరల్లో మురుగు నీటి పారుదల …

కరెంట్‌ షాక్‌తో ఇద్దరు బాలికలు మృతి

కోటవురట్ల: విశాఖజిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామాంలో విద్యుదాఘాతంతో ఇద్దరు బాలికలు మృతి చెందారు. ఒకటో తరగతి చదువుతున్న పెంటా ఝాన్సీ (9), 3వతరగతి చదువుతున్న పెంటా …

ఎఫ్‌డీఐలను అనుమతించడంపై విపక్షాలు ఆగ్రహం

ఢిల్లీ: చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌డీఐలను దేశంలో అనుమతించ వద్దంటూ వామపక్షాలు, ఎస్పీ, జేడీ(ఎస్‌) ప్రధానికి ఈ రోజు లేఖాస్త్రం …

తాజావార్తలు