హైదరాబాద్

ఆదిలాబాద్‌ జిల్లాలో పొంగిన వాగు: స్తంభించిన రాకపోకలు

బెజ్జూరు: ఆదిలాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలం కృష్ణపల్లి సమీపంలోని పెద్దవాగు పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి వాగు పొంగిపోర్లుతోంది. …

బీజింగ్‌లో భారీ వర్షం

బీజింగ్‌: చైనా రాజదాని బీజింగ్‌లో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు 10 మంది చనిపోయినట్టు చైనా టెలివిజన్‌ సీఎస్‌టీవి పేర్కొంది. గత ఆరు దశాబ్దాలలో …

వంశధార కుడి కాలువకు గండి

గార: శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు సమీపంలో వంశధార కుడి కాలువకు నాలుగు మీటర్ల మేర గండి ఏర్పడింది. రెండువేల ఎకరాల విస్తీర్ణంలో వరి నారుమళ్లు …

విశాఖలో ఇద్దరు బాలికల మృతి

విశాఖపట్నం: జిల్లాలోని కోటవూరట్ల మండలం కొడవటిపూడిలో ఇద్దరు బాలికలు దుర్మరణం చెందారు. పూలు కోస్తుండగా విద్యుత్‌వైర్లు తెగి వారిపై తెగి వారిపై పడటంతో ఇద్దరు మృతిచెందారు.

ఉత్తరాంధ్రలో రోశయ్య పర్యటన

విశాఖపట్నం: తమిళనాడు గవర్నర్‌ రోశయ్య ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. విశాఖ చేరుకున్న ఆయన విశ్రాంతి అనంతరం బొబ్బిలి, సాలూరుల్లో జరిగే కార్యక్రమాలను వెళ్లారు. సాయంత్రం విశాఖకు చేరుకొని చెన్నైకు …

రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు ప్రారంభం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. మధ్యాహ్నం 4గంటలకు ఫలితం వెలువడే అవకాశముంది. రాష్ట్రపతిగా  ప్రణబ్‌ముఖర్జీ ఎన్నిక లాంఛనమేనని యూపీఏ వర్గాలు ధీమాగా వున్నారు. ఈ నెల …

హైదరాబాద్‌లో వర్షం తగ్గుముఖం

హైదరాబాద్‌: నగరంలో శుక్రవారం మధ్యాహ్నంనుంచి శనివారం వరకు కురిసిన వర్షం తగ్గుముఖం పట్టింది. రోడ్లపై వున్న  నీరు తగ్గడంతో నగరంలోని పలుకాలనీల్లో వర్షపునీటి ప్రవాహం తగ్గింది. ఇదిలావుండగా …

రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు నేడు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే యూపీఏఈ అభ్యర్థి ప్రణబ్‌ విజయం దాదాపు ఖాయమైంది. ప్రణబ్‌ 70 శాతం ఓట్లతో …

యూపీలో రోడ్డు ప్రమాదం

ఇటావా: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాజిల్లాలో బరాలోక్‌పూర్‌లో గ్రామస్థులపై ట్రక్కు దూసుకుపొవడంతో 13 మంది చనిసోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందిన వైద్యవర్గాలు తెలిపాయి. …

వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల కారణంగా చెరువులకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని …

తాజావార్తలు