హైదరాబాద్

ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం

ఆఫ్ఘనిస్థానిస్థాన్‌ : ఆఫ్ఘనిస్థానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదయింది. హిందుకుష్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు నిపుణుల అంచనా దీని ఫలితంగా జమ్మూకాశ్మీర్‌లోనూ …

జగన్‌పార్టీ, కాంగ్రెస్‌ ఒక్కటే:సీపీఐ

హైదరాబాద్‌: జగన్‌పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు ఓటూ వేయటం ద్వారా కాంగ్రెస్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒకటేనని తేలిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. విద్యుత్‌ …

హక్కానీ నెట్‌వర్క్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలి

వాషింగ్టన్‌ : పాకిస్థాన్‌కు చేందిన హక్కనీ నెట్‌వర్క్‌ను విదేశి ఉగ్రవాద సంస్థగా(ఎఫ్‌టీవో) గా గుర్తించాలని అమెరికా ప్రతినిధుల సభ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న …

ఆటోల కనీస చార్జీలు పెంచకపోతే అగస్టు నుంచి సమ్మె

హైదరాబాద్‌: ఆటోల కనీస చార్జీలు పెంచకపోయినట్లయితే అగస్టు నుంచి సమ్మెకు దిగుతామని ఆటో సంఘాల స్పష్టం చేసింది. చలాన్ల రద్దు ఇతర డిమాండ్లపై రవాణాశాఖ కమిషనర్‌కు నోటిస్‌ …

అనుమతి రాగానే లాసెట్‌ కౌన్సిలింగ్‌

తిరుపతి(ఎస్వీయు) : బార్‌ కౌన్సిల్‌ అఫ్‌ ఇండియా నుంచి అనుమతి రాగానే కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని లాసెట్‌ కన్వీనర్‌ ఆచార్య పాపారావు పేర్కొన్నారు. గతనెల రెండున రాష్ట్రవ్యాప్తంగా లాసెట్‌ …

న్యాయవాది ఆధిత్యకు జ్యుడిషియల్‌ రిమాండ్‌

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ఫర్‌ సేల్‌ కేసులో న్యాయవాది ఆధిత్యకు ఏసీబీ కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఈరోజు కోర్టులో లొంగిపోయిన అనంతరం ఆయనను విచారించిన కోర్టు …

ఆగస్టు 6 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: ఎంసెట్‌-2012 కౌన్సెలింగ్‌ ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ తెలియజేశారు.

ఎంపీ శతృఘ్నసిన్హాకు బైపాస్‌ శస్త్రచికిత్స

ముంబాయి : నిన్నటి తరం మేటి నటుడు, పార్లమెంట్‌ సభ్యుడు (60)కు సోమవారం  బైపాస్‌ శస్త్రచికిత్స జరిగింది. ఆయన మరి కొన్నిరోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంటారు. ఆయన …

ఓటు హక్కు వినియోగించుకున్నా జగన్‌, మోపిదేవి

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికలో వైకాపా అధ్యక్షుడు జగన్‌, మాజీ మంత్రి మోపిదేవి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి వీరిని భారీ భద్రత మధ్య ఈ …

ఓటు వేసిన ప్రధాని, సోనియా, ప్రణబ్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌లో ప్రధాని  మన్మోహన్‌సింగ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్‌ భవనంలోని రూం.నెం 63లో ప్రధాని ఓటు వేశారు. అనంతరం కాంగ్రెస్‌ అధినేత్రి …

తాజావార్తలు