హైదరాబాద్

ఆన్‌లైన్‌ చీటింగ్‌ కేసులో ఎండీ రమేష్‌ అరెస్టు

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న సిటీ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ఎండీ రమేష్‌రెడ్డిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. రూ.100కోట్లకు పైగా ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడినట్లు రమేష్‌రెడ్డిపై ఆరోపణలున్నాయి. …

ఎస్సీ,ఎస్సీ సబ్‌ప్లాన్‌ పై 23,24న అఖిలపక్ష భేటీ

హైదరాబాద్‌: ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌పై అభిప్రాయాలను సేకరించేందుకు జూబ్లీహాల్‌లో కేబినేట్‌ సబ్‌ కమిటీ భేటీ అయింది. భేటీ ముగిసిన అనంతరం డిప్యూటీ సీఎం దామోదర నర్సింహ మీడియాతో మాట్లాడారు. …

మందుబాబుల వీరంగం

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మందుబాబులు వీరంగం సృష్టించారు. మందుబాబుల వీరంగాన్ని అడ్డుకోబోయిన హోంగార్డు పై వారు రాళ్లు విసిరారు. రాళ్లు విసరడంతో హోంగార్డుకి …

21న టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు

హైదరాబాద్‌: ఈ నెల 21 న టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు ఫలితాలను మంత్రి పార్థసారధి విడుదల చేయనున్నట్లు ఎస్‌ఎస్‌సీ …

మరో 24 గంటల్లో మోస్తరు వర్షాలు

విశాఖ: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలంగా మారాయని విశాఖ తుఫానుల హెచ్చరిక కేంద్రం తెలిపింది. మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. …

కాంగ్రెస్‌ వైకాపా నాణానికి బొమ్మబోరుసులు:బీజేపీ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, వైకాపా నాణానికి బొమ్మబొరుసులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని గ్రూపు తగాదాలతో విడిపోయారని ఆయన అన్నారు. అందుకే …

ప్రశాంతంగా ముగిసిన రాష్ట్రపతి పోలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో 190 మంది శాసన సభ్యులు, ముగ్గురు ఎంపీలు తమ ఓటు …

రామకోటయ్యపై పార్టీలో చర్చించి చర్చలు: వర్ల

హైదరాబాద్‌: పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న చెన్నం రామకోటయ్యపై పార్టీలో చర్చించి, చర్యలు తీసుకుంటామని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. ఆయనతో పాటు …

భార్యను హత్యచేసి భర్త ఆత్మహత్య

కరీంనగర్‌: హైదరాబాద్‌లోని జీడిమెట్లలో భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అతడు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను …

అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు

ముంబయి: అభిమాననటుడికి ప్రజలు, చిత్రపరిశ్రమ అశ్రునయనాలతో అంతిమ  వీడ్కోలు పలికింది. ఈ రోజు ఉదయం నుంచే రాజేశ్‌ ఖన్నా స్వగృహం ముందు ఆయనను చివరిసారిగా చూసి నివాళులర్పించేందుకు …

తాజావార్తలు