హైదరాబాద్

అక్బరుద్దీన్‌ ఓవైన్‌తో బొత్స సమావేశం

హైదరాబాద్‌: మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇవాళ కలిశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు ఓటు వేయాలని అక్బరుద్దీన్‌ను బొత్స కోరారు. బుధవారం …

రాష్ట్రపతి ఎన్నికలకు తేదేపా దూరం

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికలకు తెదేపా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధికారంగా ప్రకటించింది.

ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: ఈ రోజు ముగిసిన ట్రేడింగ్‌లో సన్సెక్స్‌ 1.99 పాయింట్ల స్వల్ప ఆధిక్యంతో 17,105.30 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 4.40 పాయింట్ల నష్టపోయి 5192.85 వద్ద …

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

కడప, జూలై 17 : ప్రైవేట్‌ కళాశాల యాజమాన్యం అధిక ఫీజుల వసూళ్లకు నిరసనగా విద్యార్థి సంఘాలు మంగళవారం జిల్లాలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. అధిక …

ఓటేసేందుకు జగన్‌, మోపిదేవికి అనుమతి

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు జగన్‌, మోపిదేవి వెంకటరమణలకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. పోలింగ్‌ రోజున ప్రత్యేక భద్రత మధ్య పోలింగ్‌ కేంద్రానికి తరలించాలని …

హైదరాబాద్‌లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

హైదరాబాద్‌: నగరంలోకి ఇవాళ సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. అంబర్‌పేటలోని గంగానగర్‌లో వర్షపు …

పశ్చిమబెంగాల్‌లో మావోయిస్టు అగ్రనేతతో పాటు మేజిస్ట్రేట్‌ కుమారుడి అరెస్టు

పశ్చిమబెంగాల్‌: పశ్చిమబెంగాల్‌ రాష్రంలో మావోయిస్టు అగ్రనేతతో పాటు మెజిస్ట్రేట్‌ కుమారున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు పశ్చిమబెంగాల్‌లో సంచలనం సృష్టించింది.

పదోన్నతల కోసం ఎన్‌కౌంటర్లు చేశారు: సురవరం

హైదరాబాద్‌: పదోన్నతుల కోసం ఎంతో మంది ఖాకీలు ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యాకాండలు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు స్పందనను ఆయన …

గవర్నర్‌ని కలిసిన తేదేపా నేతలు, రైతులు

హైదరాబాద్‌: అదిలాబాద్‌ జిల్లా రైతులతో కలిసి తేదేపా నేతలు రమేశ్‌, రాథోడ్‌ సుమన్‌ రాథోడ్‌ నగేశ్‌ గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. అదిలాబాద్‌ జిల్లా ఏజేన్సీలో ఉన్న దళిత …

183 భవనాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నవి: జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌: జంటనగరాల పరిధిలో పాతబడి, కూలిపోయే స్థితిలో ఉన్న 183 భవనాలను జీహెచ్‌ఎంసీ గుర్తించి ఈ భవనాలను తక్షణమే ఖాళీ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సూచించారు.ు.