అక్బరుద్దీన్‌ ఓవైన్‌తో బొత్స సమావేశం

హైదరాబాద్‌: మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇవాళ కలిశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు ఓటు వేయాలని అక్బరుద్దీన్‌ను బొత్స కోరారు. బుధవారం జరిగే సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా హాజరుకావాలి బొత్స ఆదేశించారు.