హైదరాబాద్

ఉరివేసుకొని డాక్టర్‌ ఆత్మహత్మ

కరీంనగర్‌: పట్టణంలోని చల్మెడ వైద్య విద్యాసంస్థలో ఎంఎస్‌ చదువుతున్న అజయ్‌ చంద్ర అనే వైద్యుడు ఉరివేసుకుని  ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం .జిల్లా వైరాకు చెందిన ఈయన ఎంఎస్‌ …

విద్యుత్‌ సమస్యపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యపై ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష జరిపారు. సచివాలయంలో సీఎస్‌, సీఎం కార్యాలయం కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. కేంద్రాన్ని కోరిన అదనపు …

కాంగ్రెస్‌ పాలనలో రైతులకు పాట్లు: ఎంపీ నామా

ఖమ్మం: కాంగ్రెస్‌ పాలనలో రైతులు నానా పాట్లు పడుతున్నారని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అన్నారు. ఈ రోజు ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువులు, …

మెదక్‌లో పసిపిల్లాడి విక్రయం

సంగారెడ్డి: ఓ పసిబాలుడిని తల్లిదండ్రులు అమ్మిన ఘటన మెదక్‌ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కౌడిపల్లి మండలం సదాశివపల్లిలో 10 నెలల బాలుడిని ఓ తల్లి 30వేల రూపాయలకు …

సిటీ ఫెసిలిటీ సంస్థపై కేసు నమోదు

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పివేసిన సిటీ ఫెసిలిటీ సంస్థపై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదుచేశారు.ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని …

నాంపల్లి కోర్టుకు మావోలు సానుభూతిపరులు

హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌లో నిరాయపూర్‌లో ఓ నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న 15మందిని నగరంలోని ఇమ్లిబన్‌ బస్‌స్టేషన్లో నిన్న పోలీసులు అరెస్ట్‌ చేశారు. మావోయిస్టు సానుభూతిపరులనే అనుమానంతో వీరిని …

సీఎంను కలిసిన ఐఏఎస్‌ అధికారుల సంఘం

హైదరాబాద్‌: ఐఏఎస్‌ అధికారుల రాష్ట్రసంఘం నాయకులు ఈరో సచివాలయంలో ముఖ్యమ్కంరతి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. మంత్రి టీజీ వెంకటేశ్‌ తమపై చేసిన వ్యాఖ్యలను వారు నిరసన తెలిపారు. ఇప్పటికీ …

చీట్టీల పేరుతో టోకరా

గుడివాడ: గుడివాలో చిట్టీల పేరుతో ప్రజలకు టోకరా వేశారు. పట్టణంలోని 19వ రోడ్డులో ఓ వ్యక్తి చిట్టీల వ్యాపారం పేరుతో వసూళ్లు చేసేవాడు. నమ్మకంగా మెలగుతూ చివరకు …

రాష్ట్ర స్థాయిలో సైబరాబాద్‌కు గుర్తింపు తేవాలి

హైదరాబాద్‌: క్రీడాస్ఫూర్తితో సిబ్బంది విజయాలను సాధించి రాష్ట్రస్థాయిలో సైబరాబాద్‌కు గుర్తింపు తేవాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సైబరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో …

ఓయూ ఐకాస ఆందోళన

హైదరాబాద్‌: లక్ష్మీపేట దళితుల మరణహోమానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి ఐకాస మంత్రుల నివాస ప్రాంగాణాన్ని ముట్టడించింది. ఈ సంఘటనకు కారణమైన మంత్రులు బొత్స, …