హైదరాబాద్

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు

విజయవాడ: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గన్నవరం విమానాశ్రానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి తన పశ్చిమగోదావరి పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఉండి చేరుకుంటారు. పెద్దపుల్లేరులో కలిదిండి …

కార్మికులను అడ్డుకున్న గనుల శాఖ అధికారులు

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కుమార్‌ టాకీస్‌ వద్ద బోట్స్‌మెన్‌ అసోసియేషన్‌ కార్మికులను గనుల శాఖ అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వుతున్నారనే కారణంగా వారిని …

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం ఎదుట మూడు రోజుల క్రితం ఆత్మహత్యయత్నం చేసిన కనకయ్య మృతి చెందాడు. అపోలో …

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారం సర్వదర్శనానికి 7గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల …

మైకేల్‌ ఫెల్స్ప్‌: అతనికి అతనే సాటి!

లండన్‌: అమెరికా బంగారు చేప మైకేల్‌ ఫెల్స్ప్‌ మొత్తాన్నికి చరిత్ర తిరగరాశాడు. 18వ పతకంతో 48 ఏళ్ల పాటు క్రీడాకారులను పూర్తిస్తూ ఉన్న లారిసా రికార్డును సమంచేసిన …

విజయవాడ డీఆర్‌ఎం అనురాగ్‌ శర్మ బదిలీ

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డీఆర్‌ఎం అనురాగ్‌శర్మను ఆకస్మికంగా బదిలీ చేశారు. విజయవాడ కొత్త డీఆర్‌ఎంగా ప్రదీప్‌ను నియమిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ …

12 రాష్ట్రాల్లో అంధకారం

తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో కుప్పకూలిన పవర్‌ప్లాంట్లు అంధకారంలో 12 రాష్ట్రాలు! న్యూఢిల్లీ, జూలై 31 : మరోమారు ఉత్తరభారతదేశం అంధకారంలో కూరుకుపోయింది. తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో సాంకేతిక …

‘గాలి’ బెయిల్‌ స్కాంలో కర్నాటక ఎమ్మెల్యే సురేష్‌బాబు అరెస్టు

హైద్రాబాద్‌,జూలై 31 (జనంసాక్షి): గనుల కుంభకోణంలోప్రధాన నిందితుడు,కర్ణటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌ రెడ్డికి సంబం ధించిన’నగదుకు బెయిల్‌’ కేసు ముఖ్య నిందితుల్లో ఒకరైన బీజేపీ తిరుగు …

ఆధారాలు సేకరిస్తున్నాం.. వారంలోగా నివేదిక.

ఫోరెన్సిక్‌ నిపుణులు పెద్ద పెద్ద శబ్దాలు విన్పించాయి.. పలువురు ప్రయాణికులు హైదరాబాద్‌, జూలై 31 : ఆధారాలను సేకరిస్తున్నాం.. వాటిని పరిశీలిస్తున్నాం.. అంతేగాక పరీక్షలు జరపాల్సి ఉంది.. …

కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరంహోంమంత్రిగా షిండే

న్యూఢిల్లీ, జూలై 31 : కేంద్ర మంత్రి వర్గంలో మంగళవారంనాడు స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు హోంమంత్రిగా వ్యవహరించిన పి. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులైనారు. …