హైదరాబాద్: నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కు విరుద్ధంగా వెళ్తే.. ఆ జీవోను రద్దు …
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారిక ఉత్తర్వులు జారీ …
అబ్దుల్లాపూర్మెట్, (జనం సాక్షి): అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాల ముఠాను రాచకొండ పోలీసులు …
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి 15వ వార్డు కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు …
విజయవాడ : విజయవాడ సబ్ జైలులో వంశీతో ములాఖత్ అవ్వనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పరామర్శించనున్నారు. ఇవాళ ఉదయం …
లండన్ నుంచి రూ.వందల కోట్ల విలువైన బంగారం (Gold) తరలిపోతోంది. అదంతా అమెరికా బ్యాంకుల్లో పోగవుతోంది. అమెరికా మిత్రులైన ఐరోపా దేశాలపైనా సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ …
టొరంటో: కెనడాలో భారీ విమాన ప్రమాదం సంభవించింది. టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అవుతూ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలు …