జిల్లా వార్తలు

రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఒంగోలు: ఒంగోలు చీరాల మధ్య రైలుమార్గంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఆ మార్గంలో రైళ్ల సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. వెటపాలెం స్టేషన్‌లో హైదరబాద్‌ ఎర్నాకుళం …

హుజూరాబాద్‌లో వరుణయాగం

హుజురాబాద్‌: ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో హుజురాబాద్‌లో వరుణయాగం నిర్వహించారు. ముదిరాజ్‌ కుల సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఈ యాగంలో అనేక మంది రైతులు పాల్గొన్నారు,

గాంధీ ఆసుపత్రిలో లేబర్‌వార్డు మూసివేత

హైదరాబాద్‌: నగరంలోని గాంధీ ఆసుపత్రిలో 10రోజుల పాటు లేబర్‌వార్డును అధికారులు మూసివేశారు. ధనుర్వాతం వైరస్‌ సోకిందని అధికారులు ఆ వార్డును మూసివేశారు. ఇతర ఆసుపత్రులకు రోగులను తీసుకెళ్లాలని …

ప్రభుత్వంతో ఇక చర్చలు లేవు;అన్నాహజారే

రాలేగావ్‌సిద్దీ: లోక్‌పాల్‌ ఆంశంపై ఇకపై కేంద్రంతో ఎటువంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని గాంధేయవాది అన్నాహజారే అన్నారు. తన బృందంలో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం య్నతిస్తోందని ఆయన …

భూములు కేటాయింపు కొనసాగితే సామాన్యులకు భూములు మిగలవు :మాణిక్యవరప్రసాద్‌

హైదరాబాద్‌: భూకేటాయింపులు పద్దతిలేకుండా కొనసాగితే రాష్ట్రంలో సామాన్యలకు భూములకు మిగలవని రాష్ట్రమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. వాన్‌పిక్‌కు 28వేల ఎకరాలు కేటాయించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. …

ఏ పార్టీ విరాళాలకు రశీదులు ఇవ్వదు.జేపీ

తణుకు: రాజకీయ పక్షాల నిర్వహణకు డబ్బు అవసరమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు. రాజకీయ పక్షాలు వందల, వేల కోట్ల రూపాయాలను తమ కార్యాకలాపాల …

ఏలూరు కలెక్టరేట్‌ ఎదుట తెదేపా ధర్నా

ఏలూరు: ఏలూరు కలెక్టరేట్‌ ఎదుట తెదేపా ధర్నా  ఉండి ఎమ్మెల్యే కె.శివరామరాజు మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించగా, ధర్నాలో దేశం ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌రావు, జయమంగళ వెంకటరమణ, …

వరుస సిల్వర్‌ జూబ్లీ సినిమాలను అందించిన ఏకైక హీరో రాజేష్‌ఖన్నా

హైదరాబాద్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రాజేష్‌ఖన్నా మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దేశ సినీరంగం దిగ్గజ నటుడిని కోల్పోయిందని చిత్ర రంగ …

అనుమతి రాగానే లాసెట్‌ కౌన్సెలింగ్‌

తిరుపతి: బార్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి రాగానే కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని లాసెట్‌ కన్వీనర్‌ ఆచార్య పాపారావు పేర్కొన్నారు. గతనెల రెండున రాష్ట్రవ్యాప్తంగా లాసెట్‌ ప్రవేశ పరీక్షను …

హక్కానీ నెట్‌వర్క్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలి

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌కు చెందిన హక్కానీ నెట్‌వర్క్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థ గా గుర్తించాలని అమెరికా ప్రతినిధుల సభ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.ఆల్‌ఖైదాకు అనుబందంగా పనిచేస్తున్న ఈ సంస్థను …