జిల్లా వార్తలు

నేడు రాజేశ్‌కన్నా అంత్యక్రియలు

ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేశ్‌కన్నా అంత్యక్రియలు నేడు ముంబయిలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నేతలు పాల్గొననున్నారు. ఏప్రిల్‌ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న …

ఎస్సై పరుగు పందెంలో అపశ్రుతి

విశాఖ: ఎస్సై నియామకాల కోసం నిర్వహిస్తున్న పరుడు పందెంలో అపశ్రుతి చోటుచేసుకుంది.పరుగుపందెంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి అదుపుతప్పి కింద పడిపోవడంతో అతని కాలు …

పగ్గాలు చేపట్టడంపై రాహులే నిర్ణయించుకోవాలి : సోనియా

న్యూఢిల్లీ:పార్టీలో కీలక పాత్ర పోషించడం, పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో తుది నిర్ణయం రాహుల్‌ దేనని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. యూపీఏ ఉప రాష్ట్రపతిగా …

‘కటకం’పై చర్య తీసుకోండి..

– ఖబ్రస్థాన్‌ కబ్జా వ్యవహారంపై రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు – ముఖ్య నాయకులను కలిసిన గంభీరావుపేట ముస్లింలు హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి):కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ …

సామాన్యుడికి కరెంట్‌ షాక్‌

విద్యుత్‌చార్జీలు బాదేందుకు రంగం సిద్ధం హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మళ్లీ కరెంట్‌ షాక్‌ పెట్టనుందా ? చార్జీలు పెంచి మళ్లీ భారం …

బెయిల్‌ ఫర్‌ ఓట్‌ విభేదాలు మరిచి ప్రణబ్‌కు

ఓటెయ్యాలని వైకాపా నిర్ణయం రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారనే నిర్ణయం తీసుకున్నారట ! మేకపాటి వెల్లడి హైదరాబాద్‌, జూలై 18:రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్ధి ప్రణబ్‌కు మద్దతు తెలుపుతున్నట్టు …

యుపిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా అన్సారి నామినేషన్‌ దాఖలు

న్యూఢిల్లీ, జూలై 18 : యుపిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌ అన్సారి బుధవారంనాడు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఎదుట దాఖలు చేశారు. …

ప్రణబ్‌కే మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి

సీఎల్‌పీ సమావేశంలో సీఎం కిరణ్‌ మీటింగ్‌కు 12 మంది ఎమ్మెల్యేల డుమ్మా హైదరాబాద్‌, జూలై 18 : యుపిఎ రాష్ట్రపతి అభ్యర్ధి ప్రణబ్‌ భారీ మెజారిటీ సాధిస్తారని …

ప్రభుత్వకార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

హైదరాబాద్‌: ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ పథకాలుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ధర్మానప్రసాదరావు కమిటీకి పలువురు కాంగ్రెస్‌ ఎమ్మోల్యేలు, ఎమ్మెల్సీలు సూచించారు. అందరి అభిప్రాయాలను సేకరించి ఈ నెల 21న …

కాంగ్రెస్‌లో వైకాపా విలీనం: కేటీఆర్‌

హైదరాబాద్‌: భవిష్యత్తులో కాగ్రెస్‌లో వైకాపా విలీనం కావడం ఖాయమని తెరాస నేత కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, వైకాపాలు దొంగ నాటకాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని కేటీఆర్‌ ఆరోపించారు. …