జిల్లా వార్తలు

చంచల్‌గూడ జైలు వద్ద వైకాపా కార్యకర్తల అరెస్టు

హైదరాబాద్‌: చంచల్‌గూడ జైలు వద్ద వైకాపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు జగన్‌ పోస్టర్లతో పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్న కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. …

బొగ్గు గని మూలంగా భూమి కుంగిపోతోంది: కాశీపేట గ్రామస్థులు

మందమర్రి పట్టణం, ఆదిలాబాద్‌: బొగ్గు గని మూలంగా భూమి కుంగిపోతోందని  ఆరోపిస్తూ ఆదిలాబాద్‌ జిల్లా ముత్యంపల్లి, కాశీపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కాశీపేట భూగర్భగని కారణంగా తమ …

అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో కట్లుదిట్లమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి అసెంబ్లీ చుట్టు పక్కల నిషేదాజ్ఞలు జారీ చేసినట్లు …

రాజేశ్‌కన్నా అంతిమయాత్ర ప్రారంభం

ముంబయి: అనారోగ్యంతో నిన్న  కనుమూసిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేష్‌కన్నా అంతిమయాత్ర ముంబయిలోని ఆయన స్వగృహం నుంచి ప్రారంభంమైంది. తమ అభిమాన నటున్ని కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు …

రాష్ట్రానికి వర్షసూచన

విశాఖ: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి  చురుగ్గా కదులుతోంది. దీనికి తోడు పశ్చిమబెంగాల్‌కు  సమీపంలో ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల …

ఓటు వేసిన స్పీకర్‌ మనోహర్‌, జేపీ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక కోసం రాష్ట్ర అసెంబ్లీలో ఓటింగ్‌ ప్రక్రియ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ముందుగా వచ్చి అసెంబ్లీ కమిటీ హాల్‌లో …

రణిగుంట చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి

రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. ఎలాంటి రసీదులు లేని రూ. 1.34 లక్షల నగదుతో పాటు పలు …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి.:స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నీఫ్టీ కూడా 30 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.

రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడి ఎంపిక కోసం రాజధాని ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. పార్లమెంట్‌ భవనంలోని రూం. …

తూర్పు డివిజన్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపు

విశాఖ: గ్రీన్‌ హంట్‌కు వ్యతిరేకంగా తూర్పు డివిజన్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. పోలీసుల కూంబింగ్‌కు నిరసనగా నేడు, రేపు  ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో బంద్‌ పాటించాలని మాయిస్టులు …