జిల్లా వార్తలు

క్యాన్సర్‌ చిన్నారికి ఒసి-2 కార్మికుల వితరణ

ఖమ్మం, జూలై 10 : ఖమ్మం జిల్లా మణుగూరు మండల పరిధిలోని దమ్మక్కపేట గ్రామానికి చెందిన రాములు, రమణమ్మ దంపతుల కుమార్తె ప్రమిల క్యానర్‌వ్యాధితో బాధపడుతోంది. ఈ …

మొద్దు నిద్రలో కాంగ్రెస్‌ ప్రభుత్వం

ఖమ్మం, జూలై 10 : రాష్ట్రంలో రైతులు అనేక కష్టాలు పడుతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ టిఇసి సభ్యులు అజయ్‌కుమార్‌ విమర్శించారు. …

15 నుంచి సిపిఐ ప్రజాపోరు యాత్ర

ఖమ్మం, జూలై 10 : ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికై సిపిఐ ఆధ్వర్యంలో ప్రజాపోరుయాత్ర నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి హేమంతరావు తెలిపారు. రెండువేల గ్రామాల్లో సభలు, సమావేశాలు …

మెస్‌చార్జిలు పెంచాలి

ఖమ్మం, జూలై 10: సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు నెలకు 1200 రూపాయల మెస్‌చార్జీలు పెంచాలని అఖిలభారత విద్యార్థి సమాఖ్య పాలేరు డివిజన్‌ కార్యదర్శి మన్మదరావు అన్నారు. …

ఆరోవిడతలో 1800 ఎకరాల భూ పంపిణీ

ఖమ్మం, జూలై 10 : జిల్లాలోని పాల్వంచ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో గల పది మండలాల్లో 1800 ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు …

దిశనిర్దేశం లోపించిన పునాది

ఖమ్మం, జూలై 10 : గిరిజన సంక్షేమ శాఖలో విద్యార్థుల నైపుణాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పునాది కార్యక్రమం అమలులో దిశనిర్దేశం లోపించాయని ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామాచారి …

కొత్త రోమింగ్‌ ప్లాన్‌ ఇది

కొత్తగా ప్రవేశపెట్టి రోమింగ్‌ ప్లాన్‌కు సంబంధించి 152 రూపాయలతో రీచార్జి చేసుకోవాలి. దీనిలో 6 వేల సెకన్లు బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌కి, మరో 6వేల సెకన్లు ఇతర నెట్‌వర్కులకు …

బిఎస్‌ఎన్‌ఎల్‌లో రోమింగ్‌ ఉచితం

శ్రీకాకుళం, జూలై 10 : బిఎస్‌ఎన్‌ఎల్‌ తమ వినియోగదారులకు మరో ఆకర్షనీయమైన పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు అమలులో ఉన్న రోమింగ్‌ను ఎత్తివేసింది. శ్రీకాకుళం జిల్లాకు పొరుగునే ఒడిషా …

పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: ఏం కష్టమొచ్చిందో తెలియదుగాని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామాంతపూర్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థి హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

భవంతి పైకప్పు కూలి బాలిక మృతి

మాచర్ల:భారీ వర్షానికి ఓ భవంతి పైకప్పు కూలి బాలిక మృతి చెందిన ఘటన గుంటేరు జిల్లా మచార్ల మండలం చింతల్‌తండా గ్రామంలో చోటుచేసుకుంది.ఈ ఘటనలో ముగ్డురికి తీవ్రగాయాలయ్యాయి.మండలంలో …