జిల్లా వార్తలు

అవినితి అధికారులపై కొరాడా ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్ల సస్పెన్షన్‌

వరంగల్‌ : వరంగల్‌ మున్సిపాల్‌లో అవినీతి అధికారులపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. …

ఇనుప చువ్వలు గుచ్చుకుని ఇద్దరి మృతి

ప్రకాశం:ఇనుప చువ్వలు గుచ్చుకుని ఇద్దరు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో చోటుచేసుకుంది.ఎంఎస్‌ ఆర్‌ పరిశ్రమ వద్ద ఇనుపచువ్వలతో వెళ్తున్న లారీ ఉదయం రోడ్డు …

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనివ్వండి: జగన్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తనను ఓటు వేసేందుకు అనుమతించాలని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన భారత ఎన్నికల కమిషనర్‌ విజ్ఞప్తి చేస్తూ పిటిషన్‌ పెట్టుకున్నారు. …

రైల్వే స్టేషన్లలో చిల్లర నాణేల యంత్రాలు

హైదరాబాద్‌:రైల్వే టిక్కెట్లను కొనడానికి వెళ్లినపుడు చిల్లర లేకుంటే కౌంటర్ల దగ్గర నరకయాతనే.ఈ యాతనకు రైల్వే బోర్డు తెరిదించింది.ప్రతి రైల్వే స్టేషన్‌లోనూ చిలర్లను సమకూర్చే ఏటిఎం యంత్రాలను ఏర్పాటుచేయాలని …

లాల్‌ దర్వాజ బోనాలకు భారీ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్‌: లాల్‌ దర్వాజ బోనాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీసీపీ అకున్‌ సబర్వాల్‌ తెలియజేశారు. 15 ప్లాటూన్ల పారా మిలిటరీ, రెండు కంపెనీల ర్యాపిడ్‌ యాక్షన్‌ …

పగిలిన మంజీర పైవ్‌లైన్‌

పేట్‌బషీరాబాగ్‌,హైదరాబాద్‌:కుత్బుల్లాపూర్‌ మండలం పేట్‌ బషీరాబాగ్‌ రోడ్డులోని ఎన్‌సీఎల్‌ గోదావరి అపార్ట్‌మెంట్‌ ఎదురుగా మంగళవారం ఉదయం మంజీర పైవ్‌లైన్‌ పగిలిపోయింది.హైదర్‌నగర్‌ రిజార్యాయర్‌ నుంచి అల్వాల్‌ వెళ్లే ఈ పైవ్‌లైన్‌ …

నేడు కర్ణాటక భాజపా శాసనసభా పక్ష భేటీ

బెంగళేరు:కర్ణాటక భాజపా శాసనసభా పక్ష భేటీ ఈ రోజు జరుగనుంది.శాసనసభా పక్ష నేతగా జగదీష్‌శెట్టర్‌ను ఎమ్మెల్యెలు ఎన్నుకోనున్నారు.ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా పార్టీ సీనియర్‌ నేతలు అరుణ్‌జైట్లీ రాజ్‌నాథ్‌సింగ్‌ …

‘తెలంగాణ’పై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఏదీ?

ఆదిలాబాద్‌, జూలై 10 : తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే ఈ ప్రాంతంలోని పార్టీలను ప్రజలు భూస్థాపితం చేస్తారని ఐకాస నేతలు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ …

అభివృద్ధి పనులకు రూ.74.66 కోట్లు మంజూరు

ఆదిలాబాద్‌, జూలై 10 : జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు 74.66 కోట్లు మంజూరు అయినట్లు ఆసిఫాబాద్‌ శాసన సభ్యుడు ఆత్రం సక్కు తెలిపారు. ఆసిఫాబాద్‌ మినీస్టేడియం …

జనాభా నియంత్రణపై అవగాహన అవసరం

ఆదిలాబాద్‌, జూలై 10 : జనాభా పెరుగదలను నియంత్రించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా వైద్య అధికారి మణిక్‌రావు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా జనాభ 27, …