జిల్లా వార్తలు

భ్రూణహత్యలను హత్యానేరంగా పరిగణించనున్న మహరాష్ట్ర

ముంబయి:భ్రూణహత్యల నివారణుకు మహరాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయమే తీసుకుంది.ఆడపిల్ల పట్ల వివక్షతో,మగపిల్లలనే కోరుకుంటూ కొందరు పాల్పడుతున్న బలవంతపు శిశుహత్యలకు తెరపడాలంటే కఠిన శిక ఉండాలని భావిస్తున్నామని భ్రూణ …

అధిక జనాభా నియంత్రించండి- అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వండి

సంగారెడ్డి, జూలై 10 : అధిక జనాభా నియంత్రించి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు పిలుపునిచ్చారు. మంగళవారంనాడు సమీకృత కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఏర్పాటు …

మొక్కలు పెంచాలి : కలెక్టర్‌

సంగారెడ్డి, జూలై 10 : మొక్కలు నాటేందుకు నర్సరీల నుండి మొక్కలను జిల్లాలోని 503 పాఠశాలలకు చేరేవేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు సంబంధిత …

యువత ఉద్యమిస్తేనే అవినితిరహిత భారతం

హైదరాబాద్‌ : సమాజంలో అవినితి క్యాన్సర్‌లా వ్యాపిస్తుందని, అందుకే భారత్‌ వెనుకబడుతుందని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు కిచ్చెనగారి లక్ష్మారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. యువత 2020లక్ష్యంగా పెట్టుకొని మరో …

లోకేష్‌ను పార్టీలోకి తిసుకొచ్చే విషయంలో వెనక్కి తగ్గిన టీడీపీ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయడు లోకేష్‌ను పార్టీలోకి తీసుకురావాలని పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు విన్నవించారు. రాజకీయా ఆరంగేట్రంపై జోరుగా ప్రచారం జరిగిన …

ఈనెల 11 నుంచి బెల్లంపల్లి- హైదరాబాద్‌ ఇంటర్‌సిటీ

బెల్లంపల్లి: బెల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు కొత్తగా నడవనున్న ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 11వ తేదీనుంచి ప్రారంభిస్తారని పెద్దపల్లి ఎంపీ వివేకానంద తెలియజేశారు.  రైలు హైదరాబాద్‌లో …

ఏపీపీఎన్‌సీ సమాచార అధికారికి జరిమానా

హైదరాబాద్‌:దరఖాస్తుదారులకు సమాచారం నిరాకరించడంతో పాటు సమాచార కమిషన్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఏపీపీఎన్‌సీ సమాచార ఆధికారికి రాష్ట్ర ప్రదాన సమాచార కమిషనర్‌ జరిమానా విదించారు.2007 గ్రూపు …

మక్కా మసీదు వద్ద సీసీ టీవీలు

హైదరాబాద్‌: రంజాన్‌ కోసం హైదరాబాద్‌ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మక్కా మసీదు వద్ద సీసీ టీవీలు, మెటల్‌డిటెక్టర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం …

కేంద్ర ఎన్నికల కమిషన్‌కు జగన్‌ లేఖ

హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల  కమిషన్‌కు వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో హైదరాబాద్‌లోనే ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను జగన్‌ కోరారు. అక్రమాస్తుల  …

కృష్ణా డెల్టాకు నీటి విడుదల నిలిపివేత

నల్గొండ: నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదలను అధికారులు నిలిపి వేశారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నందున తాత్కాలికంగా నీటి విడుదల నిలిపివేసినట్లు …