జిల్లా వార్తలు

ఈనెల 11న బాక్సైట్‌ వ్యతిరేక సదస్సు

ఎంవీపీ కాలనీ: ప్రభుత్వ నూతన గనుల విధానానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖ జిల్లా యూనిట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 11న బాక్సైట్‌ …

ఆందోళనకరంగానే దారాసింగ్‌ పరిస్థితి

ముంబయి:గుండే పోటుతో ఆసుపత్రిలో చేరిన దారాసింగ్‌ (83)పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు శనివారం ఆయనకు గుండె సంబందిత సమస్యలు రావడంతో ముంబయిలోని ఒక ప్రయివేటు …

పాక్‌లో ఎయిర్‌ఇండియా విమానం….

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో ఎయిర్‌ఇండియాకు చేందిన ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. సాంకేతిక లోపం వల్ల ఈ విమానంలోని హైడ్రాలిక్‌ సిస్టమ్స్‌ ఫెయిల్‌ అవడంతో అత్యవసరంగా …

యాదగిరిరావును కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ముడుపుల కేసులో రౌడీషీటర్‌ యాదగిరిరావును ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైల్లో కస్టడీలోకి తీసుకున్నారు.తేదీ 8-07-2012 నుండి ఐదు రోజులపాటు యాదగిరిని ప్రశ్నించేందుకు న్యాయస్థానం …

నివేదిక ఇవ్వలేదు: గవర్నర్‌

న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితుల పై కేంద్ర హోం మంత్రి చిదంబరానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని గవర్నర్‌ నరసింహన్‌ తెలియజేశారు. రాజధాని పర్యటనలో ఉన్న గవర్నర్‌ చిదంబరంతో ఈ …

కొడాలి నానిపై సస్పెన్షన్‌ వేటు

హైదరాబాద్‌: జగన్‌ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్యెల్యే కొడాలి నానిపై తెదేపా చర్యలు తీసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించారంటూ నానిపై సస్పెండ్‌ వేటు వేసింది. కొంత కాలంగా …

చిదంబరంతో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ హోంమంత్రి చిదంబరంతో ఈ ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.  …

ముస్లింలు, బీసీలు కలిస్తే రాజ్యాధికారం కైవసం

మేధావుల సదస్సులో వక్తలు కరీంనగర్‌, జూలై 8 (జనంసాక్షి) : బలహీన వర్గాలు రాజకీయంగా వెనుబడుతూ, అగ్ర కులాల ఆధిపత్యాన్ని సహించడం వల్లనే అన్ని రంగాల్లో వెనుకబడుతున్నారని, …

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌

అధ్యక్షుడిగా జి.వినోద్‌ హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జి.వినోద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ తర్వాత ఓట్ల …

ముంబయి దాడుల సూత్రదారులను

కఠినంగా శిక్షించాలి కేంద్ర మంత్రి ఎస్‌ఎంకృష్ణ టోక్యో: భారత్‌ పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ముంబాయి దాడులు (26/11) సూత్రదారులను కఠినంగా శిక్షించాలని …