జిల్లా వార్తలు

బంద్‌లు వద్దంటూ విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌:బంద్‌ల నుంచి విద్యాసంస్థలను మినహాయించాలని కోరుతూ హైదరాబాద్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.బంద్‌లు వద్దని నినాదాలు చేస్తూ బాగలింగంపలిల్లలోని సుదరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఇందిరాపార్క్‌ వరకు ర్యాలీ …

సెక్రటేరియేట్‌లోని బిబ్లాక్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: వరుసగ దేశంలో గాని రాష్ట్రంలో గాని అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఇటివల ముంబాయి సచివాలయం, ఢిల్లీ సచివాలయంలోని కార్యలయాల్లో అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు మరచి …

కేపిహెచ్‌బీ పరిధిలో ఇద్దరు దొంగల ఆరెస్టు

హైదరాబాద్‌: కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కంప్యూటర్లు, రెండు ల్యాబ్‌టాప్‌లు, 50 తులాల …

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ వద్ద మాల మహానాడు ధర్నా

హైదరాబాద్‌:మాలవహానాడు కార్యకర్తలు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ ముందు ఆందోళనకు దిగారు.దళితుల ఐక్యతను దెబ్మతీస్తూ విభజించు,పాలించు సూత్రాన్ని చంద్రబాబు అమలుచేస్తున్నారని మాలమహనాడు రాష్ట్రప్రదాన కార్యదర్శి చెన్నయ్య ఆరోపించారు.ఎస్పీ వర్గీకరణకు అనుకూలంగా …

అంధత్వాన్ని నివారించాలి: రోశయ్య

చెన్నై : ప్రపంచంలో అంధత్వాన్ని ఎక్కడా లేకుండా నివారించాలని తమిళనాడు గవర్నర్‌ కొణిజేటీ  రోశయ్య పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన ఇండియాన్‌ ఇంట్రా వాస్కులర్‌ ఇంప్లాంట్‌ అండ్‌ …

రాజకీయ జేఏసీ సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయా జేఏసీ స్టీరీంగ్‌ కమీటి  ఈ రోజు మల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సమావేశామైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల జేఏసీ కన్వినర్లతో పాటు …

బీసీలకు పెద్ద పీట:టీడీపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం గడ్డు కాలం ఎదురైంది ఇటు తెలంగాణ అంశంపై ఎటు తేల్చుకోక తెలంగాణలో ఆ పార్టీ …

సదానందగౌడ్‌ను ఢిల్లీకి రావాలని అదిష్టానం పిలుపు

ఢిల్లీ: కర్నాటక రాజకీయం రోజుకో కొత్త రాజకీయ రంగులు పులుము కుంటూ  అసమ్మతి సెగలు రాజేసుకుంటూ అధిష్టానానికి కంట్లో నలుసుల తయారైన కర్నాటకీయం ఇప్పుడు ఓ కొలిక్కి …

కర్నాటక ముఖ్యమంత్రిగా జగదీష్‌ షెట్టర్‌

ఢిల్లీ: కర్నాటక రాజకీయం రోజుకో కొత్త రాజకీయ రంగులు పులుము కుంటూ  అసమ్మతి సెగలు రాజేసుకుంటూ అధిష్టానానికి కంట్లో నలుసుల తయారయిన కర్నాటకీయం ఇప్పుడు ఓ కొలిక్కి …

మహిళలపై చేయి చేసుకున్న ఎస్‌ఐ

నల్గొండ: గరిడేపల్లి మండలం సీతవారిగూడెంలో ఇద్దరు మహిళలపై స్థానిక ఎస్‌ఐ చేయి చేసుకున్నారు. స్థానిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వండటంలో రెండు ఏజెన్సీల మధ్య ఘర్షణ చోటు …