జిల్లా వార్తలు

మధ్యాహం భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

అదిలాబాద్‌ : లక్ష్మణచాంద మండలంలో మధ్యాహం భోజనం వికటించి విద్యార్థులు అస్వసత్థకు గురైన ఘటన నర్సాపూర్‌ డబ్ల్యూ ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. భోజనం చేసిన వారిలో 40 …

హైదరాబాద్‌-ముంబయి జాతీయ రహదారిపై స్థంభించిన రాకపొకలు

జహీరాబాద్‌రూరల్‌:జహీరాబాద్‌ మండలం హుగ్గెళ్లి గ్రామ సమీపంలో 65వ నెంబరు జాతీయ రహరదారిపై గల కల్వర్టును హైదరాబాద్‌వైపు వెళుతున్న లారీ ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.లారీ డ్రైవర్‌లు తీవ్రంగా …

అక్రమంగ ఇసుక తరలిస్తున్న 6వాహనాలను పట్లుకున్న రెవెన్యూ అధికారులు

హైదరాబాద్‌: భద్రాచలం మండల కేంద్రంలోని కొల్లుగూడెం గ్రామంలో రెవెన్యూ అధికారులు అక్రమంగ ఇసుకను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పట్లుకున్నారు. యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు భద్రచలం …

జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళులు

హైదరాబాద్‌: బాబూ జగ్జీవన్‌రామ్‌ 26వ వర్థంతిని పురస్కరించుకుని దళిత సంఘాలు హైదరాబాద్‌లో ఘనంగా నివాళులర్పించాయి. బషీర్‌బాగ్‌లోని ఆయన విగ్రహానికి సికింద్రాబాద్‌ ఎంపీ అంజయ్‌కుమార్‌ యాదవ్‌, నగర డిప్యూటి …

లారీని ఢీకొన్న కారు

శ్రీకాకుళం:జిల్లాలో ఈరోజు జరిగిన ఓరోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు.శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట మండలం దేవాది వద్ద ఈ దుర్ఘటన జరిగింది.రోడ్డుపక్క ఆగిఉన్న …

మద్యం విధానంపై హైకోర్టు తీర్పు రిజర్వు

హైదరాబాద్‌: మద్యం కొత్త విధానంలో  లాటరీ పద్దతిపై హైకోర్టులో వాదనలు పూర్తియ్యాయి. దీనిపై తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన లాటరీ …

జగన్‌ విచారించేందుకు ఈడీకీ అనుమతి

హైదరాబాద్‌: అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న  వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని విచారించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయవాది సమక్షంలో ఈడీ విచారిస్తుంది. రేపటి నుండి ఈ …

నేడు కోర్టుకు బొత్స వాసుదేవనాయుడు

శ్రీకాకుళం:లక్ష్మింపేటలో దళితులపై దాడి ఘటనలో నిందితులను పోలీసులు ఈరోజు పాలకొండ కోర్టులో హజరుపరచనున్నారు.పోలీసులు అరెస్టు చేసిన బొత్స వాసుదేవనాయుడును పోలీసులు ఈరోజు కోర్టులో హజరుపరచనున్నారు.

కింగ్‌ఫిషర్‌ ప్యాలెస్‌లు వేలం వేయనున్న ఎన్‌బీఐ

ముంబయి:కింగ్‌ఫిషర్‌ కంపెనీ ఎస్‌బీఐలో తీసుకున్న రుణాలను అనేక నోటీసుల అనంతరం కూడా తీర్చకపోవటంతో వారి ఆస్తుల వేలానికి ఎన్‌బీఐ నిర్ణయించింది.ముంబై గోవాలలో ఉన్న కింగ్‌పిషర్‌ ప్యాలేస్‌లను విక్రయించాలని …

23న రాష్ట్రపతికి ఎంపీల వీడ్కోలు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి త్వరలో పదవీ కాలం ముగస్తున్నందున రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు పార్లమెంట్‌ సభ్యులు జూలై 23న వీడ్కోలు పలకనున్నరు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హల్‌లో ఏర్పటు చేస్తున్న …