యాదగిరి కస్టడీ పిటిషన్పై నిర్ణయం రేపటికి వాయిదా
హైదరాబాద్: గాలి బెయిల్ కేసులో యాదగిరిని కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ పిటిషన్పై న్యాయస్థానంలో వాదనలు పూర్తియ్యాయి. ఈ పిటిషన్పై నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
హైదరాబాద్: గాలి బెయిల్ కేసులో యాదగిరిని కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ పిటిషన్పై న్యాయస్థానంలో వాదనలు పూర్తియ్యాయి. ఈ పిటిషన్పై నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
వింబుల్డన్:వింబుల్డన్ మహిళల సింగిల్స్లో పోలండ్ క్రీడాకారిణి రద్వాస్స్కా ఫైనల్స్లో ప్రవేశించింది.సెమీ ఫైనల్స్లో ఆమె జర్మనీకి చెందిన కెర్బర్పై 6-3,6-4 తేడాతో విజయం సాదించింది.