జిల్లా వార్తలు

పేకాట ఆడుతున్న ప్రముఖుల అరెస్టు

హైదరాబాద్‌:బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పొలీసులు దాడిచేసి 20 మందిని అరెస్టుయిన వారిని ఈరోజే నాంపల్లి కోర్టులో హజరుపరచనున్నారు.పట్టుబడినవారిలో మంత్రి దానం నాగేందర్‌ సోదరుడు …

అంతిమంగా ధర్మం, నాయమే గెలుస్తుంది: విజయమ్మ

హైదరాబాద్‌: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌  విజయమ్మ ఈ రోజు పార్టీ కేంద్ర కార్యలయంలో అ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. విజయమ్మ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిపై …

విశాఖలో పర్యటించనున్న ప్రజాపద్దుల సంఘం

హైదరాబాద్‌: ప్రజా పద్దుల సంఘం ఈనెల 24,25 తేదీల్లో విశాఖ జిల్లాలో పర్యటించనుంది. ఈ రోజు సమావేశమైన ప్రజాపద్దుల సంఘం భూకేటాయింపులపై చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో …

ప్రతిభాపాటిల్‌కు ఎంపీల వీడ్కోలు

న్యూఢిల్లీ:త్వరలో పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు పార్లమెంట్‌ సభ్యులు జులై 23న వీడ్కోలు పలకనున్నారు.పార్లమెంట్‌ సెంట్రల్‌ హల్‌లో ఏర్పాటు చేయనున్న వీడ్కోలు కార్యక్రమానికి హజరు …

చంద్రగిరిలో విద్యా పక్షోత్సవాలు

హైదరాబాద్‌:విద్యా పక్షోత్సవాలను ఈ నెల 9న చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.తొలుత ఈ కార్యక్రమాన్ని నగరంలో ప్రారంభించాలని అనుకున్నప్పటకీ సీఎం చిత్తూరు జిల్లా పర్యటనను …

17న విద్యా సంస్థల బంద్‌కు పిలుపు

హైదరాబాద్‌: పాఠశాలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 17వ తేదిన విద్యా సంస్థల బంద్‌ నిర్వహిస్తున్నట్లు పలు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. 10,11వ …

నేడు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ రక్తదాన శిబిరం

హైదరాబాద్‌:న్యూస్‌టుడే హైదరాబాద్‌ బేగం పేటలోని వేట్‌హౌస్‌లో శుక్రవారంనాడు రక్తదానం శిబిరం నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సీఈవో మొటపర్తి వెంకట్‌ తెలిపారు.ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ జూనియర్‌ ఛాంబర్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ …

సీఎం నిర్ణయాన్ని వ్యతిరేఖించిన మంత్రి దానం నాగేందర్‌

హైదరాబాద్‌: కృష్ణ డెల్టాకు నాగార్జున సాగర్‌ నుంచి నీళ్ళు కృష్ణ జలాలను విడుదల చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయానికి తెలంగాణ ప్రాంత నేతలనుంచి వ్యతిరేఖత పేరుగుతుంది. ఇటివల్ల కాంగ్రెస్‌ …

ఎన్నికల సంఘం న్యాయఅధికారి బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయధిఅకారిగా పనిచేస్తున్న ప్రభాకరరావును శ్రీకాకుళం జిల్లా ఫ్యామిలీ కోర్టుకు బదిలీ  చేస్తు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గాలి బెయిలు ముడుపుల …

ఏ వ్యాపారంచేసి ఆస్తులు సంపాదించారు?

న్యూఢిల్లీ:వైఎస్‌ కుటుంబం ఏ వ్యాపారం చేసి ఇన్ని ఆస్తులు సంపాదించారో సీబీఐకి చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీ హర్షకుమార్‌ డిమాండ్‌చేశారు.వైఎస్‌ ముఖ్యమంత్రి పదవికాక ముందు ఆస్తుల విలువెంత చెప్పాలని …