జిల్లా వార్తలు

రిటైర్మెంట్‌ అయ్యే ఆలోచన లేదు:సచిన్‌

న్యూఢిల్లీ :క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకునే ఆలోచన ప్రస్తుతానికి లేదని మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌ అన్నారు.ఆటను ఎంజాయ్‌ చేస్తున్నంతకాలం క్రికెట్‌ నుంచి తప్పుకునే ఆలోచనే లేదని ఓ ప్రైవేటు …

ఓఎంసీ, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో రిమాండ్‌ పొడగింపు

హైదరాబాద్‌ :ఓఎంసీ,  కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌, శ్రీలక్ష్మీలకు న్యాయస్థానం ఈ నెల 18 వరకు రిమాండ్‌ పొడగించింది. గాలి సోదరులు, రాజగోపాల్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ …

దమ్ముంటే లగడపాటి చర్చకు రావాలి:వినోద్‌

వరంగల్‌:మెడికల్‌ సీట్ల కేటాయింపులో ఎంపీ లగడపాటి చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌కుమార్‌ తీవ్రంగా ఖండించారు.మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు లగడపాటికి దమ్ముంటే …

మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించిన టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌:  మెడికల్‌ సీట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరాగాయని టీఆర్‌ఎస్‌ ఈ రోజు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు సీట్లను పెంచాలని టీఆర్‌ఎస్‌ …

లంచం ఇవ్వలేదని సీఐ అగ్రహాం

వరంగల్‌ : జిల్లాలోని కక్కిరాలపల్లి మామూళ్లు ఇవ్వలేదని వర్ధమాన సీఐ ఆహ్మద్‌ వీరంగం సృస్టించారు. కక్కిరాలపల్లి నుండి క్రషర్‌ను తరలిస్తున్న ట్రాక్టర్ల నుండి మాముళ్లు రావడం లేదని …

భారత వైద్య మండలి అధికారులతో కొండ్రు మురళి భేటీ

ఢిల్లీ: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి శుక్రవారం భారతి వైద్య  మండలి అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని  ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తామని, రాష్ట్రంలోని  …

సమస్యల పరిష్కారం కోసం గ్రామానికో పోలీస్‌ : ఎస్పీ రవీందర్‌

బోయినిపల్లి, జూలై 5 (జనంసాక్షి) : బోయినిపెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామానికి ఒక పోలీస్‌ను నియమించినట్లు జిల్లా ఎస్పీ రవీందర్‌ …

9 శాతం వృద్ధిరేటు సాధ్యం కాకపోవచ్చు

ఢిల్లీ: నానాటికీ క్షీణిస్తున్న ప్రపంచ ఆర్థిక  పరిస్థితులను గమనిస్తోంటే వచ్చే ఐదేళ్లలో 9 శాతం సగటు  వృద్ధి రేటు సాధించడం సాధ్యంకాకపోవచ్చని ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్‌పర్సస్‌ …

తెలంగాణలో సీమాంధ్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి

– తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్‌కరీంనగర్‌, జూలై 5 (జనంసాక్షి) : తెలంగాణ సహజ వనరులను దోపిడి చేస్తూ తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా …

బొత్సకు 14 రోజుల రిమాండ్‌

శ్రీకాకుళం: లక్ష్మింపెటలో దళితులపై దాడి ఘటనలో అరెస్టు చేసిన బొత్సవాసుదేవనాయుడును పోలీసులు పాలకొండ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అనంతరం పోలీసులు …