జిల్లా వార్తలు

రూ.71 కోట్లతో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.71 కోట్లతో జాతీయ గ్రామీణ తాగునీటి పథకం ద్వారా చర్యలు చేపట్టనున్నామని ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ జగన్మోహన్‌ …

అతిథి ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలలో విద్యా సంవత్సరానికి సంబంధించి అతిథి (గెస్ట్‌) ఉపాధ్యాయుల నియామకం చేపడుతున్నట్లు గురుకుల పాఠశాలల …

10వ తరగతి తప్పిన గిరిజన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): పదవ తరగతి తప్పి ఖాళీగా ఉంటున్న గిరిజన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని ప్రగతివైపు మళ్లిస్తామని ఐటిడిఎ పిఓ ప్రవీణ్‌కుమార్‌, …

డిఎస్సీ శిక్షణకు దరఖాస్తులు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): డిఎస్సీ ఉచిత శిక్షణకు గిరిజన అభ్యర్థులు ఈ నెల 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఐటిడిఎ పిఓ ప్రవీణ్‌కుమార్‌, డిడి సరస్వతి …

జిల్లాల్లోని పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో కొత్తగా 25 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను ప్రవేశపెడుతున్నట్లు ఆర్‌విఎం ఎపిఓ రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన …

గిరిజనులకు ప్రత్యేక వైద్య శిబిరాలు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా …

మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు

బీర్కూర్‌, జూలై 5 (జనంసాక్షి) మండలంలోనిసంగెం గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకుమెజీషియన్‌ సత్యనారాయణ ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తునకుట్లు ఎస్‌ఐ మధుసుధన్‌ రెడ్డి తెలిపారు. గ్రామీణ …

5 గ్రామాల్లో గ్రామసభలు

దోమకొండ జులై 5 (జనంసాక్షి) దోమకొండ మండలంలో దోమకొండ, అంచనూర్‌, తుజల్‌పూర్‌, యాడారం, పోచన్‌పల్లి గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు.ఈ సంధర్భంగా ఆయా గ్రామ సభల్లో త్రాగు …

పవర్‌ ప్లాంట్‌ను కావాలనే పనికట్టుకుని అడ్డుకుంటున్నారు

శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలంలోని దండుగోపాలపురంలో ఈ రోజు మంత్రి ధర్మాన ప్రసాదరావు పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భగ మాట్లాడుతూ పవర్‌ ప్లాంట్‌ వలన …

కోడెల బహిరంగ వేలం నిలిపివేయాలని అధికారుల నిర్ణయం

వేములవాడ, జూలై 5 (జనంసాక్షి) : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించే కోడెల బహిరంగ వేలాన్ని నిలిపివేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయించారు. గత …