జిల్లా వార్తలు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయిన టీఎన్జీవోలు

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ న్రధాన కార్యదర్శి మిన్నీ మాధ్యూను టీఎన్టీవోలు కలిశారు. పదో వేతన సవరణ సంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయడంతో పాటు ఎంతో కాలంగా పెండింగ్‌లో …

లోహ,స్థిరాస్తి షేర్ల జోరు

ముంబయి:లోహ,స్థిరాస్తి రంగానికి చెందిన షేర్లు రాణించడంతో బుధవారం భారతీయస్టాక్‌ మార్కెట్‌ లాభాలతో ముగిశాయి.సెన్సేక్స్‌ 37.10పాయింట్ల లాభంతో17,462.81 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 14.60 పాయింట్ల ఆదిక్యంతో 5302.55 …

సీబీఐపై విమర్శిలు తగవు: ఆనం రామనారాయణరెడ్డి

హైదరాబాద్‌: అత్యున్నత దర్యాప్తుసంస్థ సీబీఐ పై వైకాపా గౌరవవ అధ్యక్షురాలు విజయమ్మ విమర్శలు చేయడాన్ని ఆర్థిక మంత్రి ఆనం  రామనారాయణరెడ్డి ఖండించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జగన్‌పై …

కొత్త రైలు సర్వీసులు వాయిదా: దక్షిణ మధ్యరైల్వే

సికింద్రాబాద్‌ : కొత్త రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.ఈ మేరకు ఒకయ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 6 నుంచి …

తేనేటీగల దాడిలో 100 మందికి గాయాలు

కరీంనగర్‌: సుల్తానాబాద్‌ మండల కేంద్రలోని గర్రెపల్లీ గ్రామంలో బోనాల జాతరలో అపశృతి చోటు చేసుకుంది. బోనాలు తీసుకుని వెళ్తుండగ అకస్మాత్తుగ తేనేటీగలు దాడిచేశాయి. ఈ ఘటనలో సుమారు …

108 సిబ్బంది సమ్మెకు తెర

ఏలూర్‌: ఎట్టా కేలకు 108 ఉద్యోగు సమ్మెకు తెరపడింది. ఎంపి కావూరి సాంబశివరావు, జిల్లా కలెక్టర్‌తో జరిపిన చర్చలు సఫలం అయినాయి. దీనితో సిబ్బంది సమ్మె విరమిస్తున్నట్లు …

ఇంజక్షన్‌ వికటించి 3నెలల బాలుడు మృతి

కరీంనగర్‌: గోదావరిఖనిలోని ఐబీ నగర్‌లో దారుణం జరిగింది మూడు నెలల బాలుడుకి సమిప ఆసుపత్రి వైద్యుడు ఇంజక్షన్‌ వేశాడు ఇంజక్షన్‌ వికటించి బాలుడు మరణించాడు. ఆస్పత్రి వైద్యుడి …

ఉప ఎన్నికల్లో ఓటమిపై టీడీపీ ఆరా

హైదరాబాద్‌:ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఉప ఎన్నికల్లో ఓటమికి గల కారాణాలను జిల్లాల వారిగ నేతలతో సమావేశామైన్నారు. నియోజకవర్గ నేతల అభిప్రాయలను ఓటమికి గల కారాణాలను సేకరిస్తున్నారు. 2014లో …

ఈ నెల 9నుంచి విద్యాపక్షోత్సవాలు:సీఎం

హైదరాబాద్‌:రాష్ట్రంలో 9నుంచి 21వరకు విద్యాపక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని,ఇందుకు అవసరమైన అన్ని చర్యలను క్షేత్ర స్థాయిలో తీసుకోవాలని సీఎం ఆదేశించారు.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు సచివాలయంలో విద్యాపక్షోత్సవాలు,మాద్యవిక,ప్రాధమిక విద్యాశాఖల తీరుతెన్నులు …

శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఖరారు

ముంబయి: శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసింది. ఈ పర్యటనలో  భారత జట్టు ,శ్రీలంకలో ఒక టీ20,5 వన్డేల మ్యాచ్‌లు ఆడనున్నారు.  భారత జట్టుకు …