జిల్లా వార్తలు

నిజం బాంబు కాదు,పొగబాంబు

ముంబయి:ముంబయి ప్రజలు బాంబు కలకలంతో ఆందోళన చెంది నిజం బాంబు కాదు అని వూపీరి పీల్చుకున్నారు.ఈ రోజు మధ్యాహ్నం నగరంలోని అందేరీ ప్రాంతంలో ఇన్‌ఫినిటీ మాల్‌ వద్ద …

రైతు సమస్యలను పరిష్కారించాలని ప్రధానమంత్రిని కలిశాం:వైకాపా

ఢిల్లీ:  రాష్ట్రంలో  రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను త్వరగా పరిష్కారించాలని రైతులకు రుణాలు సకాలంలో అందటంలేదని విత్తనాలు ఎరువులు ఫ్రభుత్వ అసమర్థత వలన రైతులకు సకాలంలో అందక పోవటం …

సింగరేణి కార్మీకుడు మృతి

ఆదిలాబాద్‌: జిల్లా లోని శ్రీరాంపూర్‌ ఆర్కే-6 గనిలో పని చేసే కార్మీకుడికి ఆక్సీిజన్‌ అందక మరణించాడు దీనితో గనిలో విషాద చాయాలు నెలకొన్నాయి. ఇంకా పూర్తి వివరాలు …

ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

వరంగల్‌: జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భిక్షపతి, రాజయ్య, వినయ్‌ బాస్కర్‌ జిల్లా ఆస్పత్రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవిస్తామని తెలిపారు. రోగులకు …

రాఘవులు నారాయణకు లేఖ

హైదరాబాద్‌ : వామపక్షాలకు ప్రజల్లో ఉన్న పట్టును నిలుపుకునేందుకు రానున్న స్థారిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి పోరు సాగించాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర …

ధరల నియంత్రణకు చర్యలు చేపట్టండి:సీఎం

హైదరాబాద్‌:రాష్ట్రంలో పెరిగిన నిత్యావసరాల ధరల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి మిన్నీ మ్యాథ్యూను ఆదేశించారు.దరల నియంత్రణ కమిటీతో వీలైనంత …

నిత్యవసర ధరల నియంత్రకు చర్యలు తీసుకోవాలని

హైదరాబాద్‌: రాష్ట్రంలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో నిత్యవసర సరుకులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి ధరలు పెరిగేల చేసేవారిపై నిఘ ఉంచి బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండ …

రైతు సమస్యలను పరిష్కారించాలని ప్రధానమంత్రిని కలిసాం:వైకాపా

ఢిల్లీ: రాష్ట్రంలో రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను త్వరగా పరిష్కారించాలని రైతులకు రుణాలు సకాలంలో అందటంలేదని విత్తనాలు ఎరువులు ఫ్రభుత్వ అసమర్థత వలన రైతులకు సకాలంలో అందక పోవటం …

ఆదర్శ్‌ కుంభకోణంపై ఛార్జిషీటు దాఖలు

ముంబయి:ఆదర్శ్‌ కుంభకోణంపై సీబీఐ ఈరోజు చార్జిషీటు దాఖలుచేసింది.మాజీ ముఖ్యంమంత్రి అశోక్‌ చవాన్‌ పేరును సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది.ఈరోజు ఛార్జిషీటు దాఖలుచేస్తామని సీబీఐ ఉదయం హైకోర్టుకు తెలియజేసిన సంగతి …

పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభించిన మంత్రి

కందుకూరు : కందుకూరు పట్టణంలోని టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.2 కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్‌ కళాశాలను మున్సిపల్‌ శాఖ మంత్రి మహీధర్‌ రెడ్డి ప్రారంభించారు. …