జిల్లా వార్తలు

ప్రాంతాల వారీగా మెడికల్‌ సీట్లు చూడటం సరికాదని : కొండ్రు మురళి

హైదరాబాద్‌: ప్రాంతాల వారీగా మెడికల్‌ సీట్ల కేటాయింపును చూడటం సరికాదని, తెలంగాణకు తక్కువ సీట్లు వచ్చాయని అనడం సమంజసం కాదని రాష్ట్ర్ర వైద్య,విద్యా శాఖ మంత్రి కొండ్రు …

ఏజెన్సీ బంద్‌కు మావోయిస్టు పిలుపు

విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రేపు ఏజెన్సీ బంద్‌ మావోయాస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆ …

ఏఆర్‌ కానిస్టేబల్‌ ఆత్మహత్యాయత్నం

ఖమ్మం: ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసు కానిస్టేబుల్‌ ఒకరు ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డారు. రమేష్‌ అనే కాని స్టేబుల్‌ పోలీసు హెడ్‌ క్వార్టర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. …

205 మంది అవినీతి అధికారులపై విజి’లెన్స్‌’

న్యూఢిల్లీ : ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పని చేసే 205 మంది అవినీతి అధికారులను కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) గుర్తించింది. వారిలో అత్యధికంగా సెంట్రల్‌ బోర్డ్‌ …

15 రోజుల్లో విద్యుత్‌ పరిస్థితి మెరుగు : షిండే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్‌ పరిస్థితి 15 రోజుల్లో మెరుగుపడుతుందని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చెప్పారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ కొరతతో అల్లాడుతున్న …

సానూభూతితోనే విజయం :దాడి

హైదరాబాద్‌, జూలై 4 (జనంసాక్షి) : ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సానుభూతితోనే వైకాపా విజయం సాధించిందని తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఉప ఎన్నికల …

సెమీస్‌లో ప్రవేశించిన ఫెదరర్‌

లండన్‌ : వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్‌ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించారు. క్వార్టర్‌ ఫైనల్‌లో ఆయన రష్యా ఆటగాడు మికాలీ యోజ్నీపై 6-1, 6-2, 6-2, తేడాతో విజయం …

అగ్రికెం సంస్థను మూసివేయాలి: కలెక్టర్‌ ఆదేశాలు

శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలంలోని నాగార్జున అగ్రికెం పరిశ్రమను వారం రోజుల్లోగా సురక్షితంగా మూసివేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం పరిశ్రమలో భారీపేలుడు …

అందరికీ ఆధార్‌ కార్డులివ్వాలి

హైదరాబాద్‌: రాష్ట్రంలో అందరికి ఆధార్‌ కార్డులిచ్చేందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని పౌరసరఫరాలశాఖ అధికారులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఆధార్‌ పధకం పై సీఎం ఉన్నత స్థాయి …

జగన్‌ రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో జగన్మోహన్‌ రెడ్డి జ్యుడిషియల్‌ రిమండ్‌ను ఈ నెల 18 వరకు న్యాయస్థానంపొడిగించింది. గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయముర్తి దుర్గాప్రసాద్‌రావు జగన్‌ను …