జిల్లా వార్తలు

చిన్నారుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు:జస్టిన్‌ ఘోష్‌

హైదరాబాద్‌:దేశ చిన్నారుల చేతుల్లోనే ఉందని,భవిష్యత్‌ సమాజాన్ని తీర్చిదిద్దే శిల్పులు వారేనని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పినాకిరి చంద్రఘోష్‌ అన్నారు.ఆంధ్రప్రదేశ్‌ న్యాయ సేవాధికార సంస్థ బాలల …

నేడు హైదరాబాద్‌కు ప్రణబ్‌

హైదరాబాద్‌:  రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ తరపున పోటీ చేస్తున్న ప్రణబ్‌ముఖర్జీ ఆదివారం హైదరాబాద్‌ వస్తున్నారు. జూబ్లీహాల్‌లో ఏర్పాటుచేసే కాంగ్రెస్‌ శాసనసభా పక్షం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి …

జూబ్లి హాల్లో షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నీ ప్రమాదం

హైదరాబాద్‌: జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రణబ్‌ ముఖర్జీ సీఎల్పీ సమావేశం ముగిసి వెళ్ళీనాకా అగ్ని ప్రమాదం జరిగింది.  షార్ట్‌ సర్క్యూటే కారాణ మంటున్నారు. ఇంకా …

చెన్నై నుంచి ప్రణబ్‌ ప్రచారం

చెన్నై:మద్దతివ్వాలని కరుణానిధితో భేటీచెన్నై: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టేందుకు చెన్నై నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. చెన్నైలో ఆయనకు డీఎంకే నేతలు …

బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ జూలై 5న

దండకారణ్య బంద్‌కు మావోయిస్టుల పిలుపుఛత్తీస్‌గఢ్‌                                                     జూన్‌ 30(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ లోని బసాగూడలో ఎన్‌కౌంటర్‌ పేరుతో దాదాపు 20మందిని చంపివేయడాన్ని సిపిఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిం చింది. …

హైకోర్టు జడ్జిల పదవీ విరమణ వయస్సు పెంపు

కేంద్రం ముందు ప్రతిపాదనలు కేంద్ర న్యాయమంత్రి సల్మాన్‌ఖుర్షీద్‌ వెల్లడి బెంగుళూర్‌: హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదన కేంద్రం ముందున్నట్లు కేంద్ర …

చిన్నారుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు: జస్టిస్‌ ఘోషి

హైదరాబాద్‌:దేశ భవిత చిన్నారుల చేతుల్లోనే ఉందని, భవిషత్‌ సమాజాన్ని తీర్చిదిద్దే శిల్పులు వారేనని హైకోర్టు తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పినాకిని చంద్రఘోష్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ న్యాయ …

18మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు, బదిలీలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో 18మంది ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులతో పాటు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీఎఫ్‌ ఐజీగా పి.వి సునీల్‌కుమార్‌, ఐజీ సీఐడీగా కుమార్‌ …

రూ.లక్షల బంగారం కాజేసిన బ్రాంచి మేనేజర్‌

మెదక్‌: పటాన్‌ చెరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఖతాదారులు తనఖా పెట్టిన రూ.28లక్షల విలువైన బంగారాన్ని బ్రాంచి మేనేజర్‌ శ్రీధర్‌ స్వాహా …

తేదేపా ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి

మచిలీపట్నం: కృష్ణా డెల్టాకు తాగు, సాగు నీరు తక్షణం అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా తేదేపా ఆధ్వర్యంలో నాయకులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముట్టడి కార్యక్రమంలో …