జిల్లా వార్తలు

వ్యక్త్యారాధనతోనే కాంగ్రెస్‌ ఓటమి : జేసీ

హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): వ్యక్త్యారాధన  వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలైందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం …

హక్కులను అమ్ముకున్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : సింగరేణి కార్మికులు గుర్తింపు సంఘాలుగా ఐఎన్‌ టీయూసీ, ఏఐటీయూసీిలను నమ్ముకుంటే ఎంతో కాలంగా సాధించుకున్న హక్కులను యాజమాన్యా నికి అమ్ముకున్నారని …

17న జిల్లా బాక్సింగ్‌ జట్టు ఎంపిక

శ్రీకాకుళం, జూన్‌ 16 (జనంసాక్షి) : రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపిక ఈ నెల 17వ …

ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన కోర్టు కేసులు ముగిసిపోవు

  పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): జగన్‌ను  నిర్దోషిగా నమ్మి ప్రజలు తీర్పునిచ్చారన్న వైఎస్‌ విజయ వ్యాఖ్యలను పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి …

నేడు ఫార్మాటెక్నీిషియన్‌ ఉద్యోగాలకు పరీక్ష

శ్రీకాకుళం, జూన్‌ 16 (జనంసాక్షి) : పైడిభీమవరంలోని ఎకలాజిగ్‌, టెక్నాలాజి లిమిటెడ్‌ ఫార్మా కంపెనీలోని టెక్నిషియన్‌ ఉద్యోగులకు ఈ నెల 17న పరీక్ష నిర్వహించనున్నట్లు  జిల్లా ఉపాధి …

ఆనం సోదరులు రాజీనామా చేయాలి మేకపాటి చంద్రశేఖరరెడ్డి

నెల్లూరు, జూన్‌ 16 (జనంసాక్షి) : నెల్లూరు లోక్‌ సభ, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌  పార్టీ ఓడిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, …

నైరుతి ఆగమనంలో ఆలశ్యం

అల్పపీడనం పైనే ఆశలు..వర్షాభావంతో రైతాంగం నిరాశ హైదరాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి): హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం అత్యంత బలహీనంగా ఉండడంతో నైరుతి రుతుపవనాల …

సీఎం రాజీనామా చేయాలి ఎస్‌.వి.మోహన్‌రెడ్డి

కర్నూలు, జూన్‌ 16 (జనంసాక్షి) : ఉప ఎన్నికల్లో ప్రజల విశ్వాసం కోల్పోయిన నేప థ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తక్షణం రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఎస్‌వి …

సానుభూతి వల్లే వైఎస్సార్‌ సీపీ విజయం

18 నుంచి 28 వరకు నియోజకవర్గాల వారీగా సమీక్ష అందరి సూచనల మేరకే భవిష్యత్తు కార్యాచరణ టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): ఉప ఎన్నికలకు …

గోడ కూలి ఇద్దరికి గాయాలు

సిరిసిల్ల జూన్‌ 16 (జనంసాక్షి) పట్టణంలోని గణేష్‌నగర్‌లో ఓ పాత ఇంటిని కూలకొట్టడానికి వెళ్లిన ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. మండ లంలోని రామచంద్రాపూర్‌కు చెందిన రొడ్డ లక్ష్మీరాజం, …