జిల్లా వార్తలు

పెట్రోలింగ్‌ పోలీసులపై.. మద్యంప్రియుల దాడి?

– ‘ఖని’ కానిస్టేబుల్‌కు గాయాలు – పరారీలో నిందితులు గోదావరిఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పెట్రోలింగ్‌ పార్టీపై శుక్రవారం అర్ధరాత్రి కొందరు …

బాధ్యతాయుతంగా సేవలందిస్తా : శోభానాగిరెడ్డి

కర్నూలు, జూన్‌ 16 (జనంసాక్షి) : ఆళ్లగడ్డ నియోజకవర్గ ఓటర్లు తాను ఊహించని విధంగా మెజార్టీతో గెలిపించడం పట్ల నియోజకవర్గ ప్రజలకు చేరువలో ఉంటూ సేవలందిస్తానని వైఎస్‌ఆర్‌ …

ప్రజాసమస్యలపై పోరాడుతాం : కరుణాకర్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం ఉండబట్టే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించారని ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో …

అచ్చంపేట విద్యుత్‌ కేంద్రంలో ఎగసిపడుతున్న మంటలు

మహబూబ్‌నగర్‌:  అచ్చంపేట విద్యుత్‌ కేంద్రంలో  ట్రాన్స్‌ఫార్మర్‌ గ్యారేజ్‌లో  మంటలు చేలరేగుతున్నాయి ఫైర్‌ సిబ్బంది చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

నక్కలదిన్నెలో దారుణం

కడప:  ప్రోద్దుటూరు మండలంలోని నక్కలదిన్నే గ్రామంలో కన్న తండ్రి తన మూడు సంవత్సరాల కూతురు గోంతు కోసి భార్యను సైతం కొట్టిచంపి అతను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య …

అంగన్‌వాడీ కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలి

శ్రీకాకుళం, జూన్‌ 16 (జనంసాక్షి) : అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, సమయపాలన, పౌష్టికాహార పంపిణీ విదార్థులు నమోదు తదితర అంశాల్లో తేడాలు వస్తే కఠిన చర్యలు తప్పవని …

జిల్లా కాంగ్రెస్‌లో ఆదరణ కోల్పోతున్న ‘ఆనం’ వర్గం!

నెల్లూరు, జూన్‌ 16 (జనంసాక్షి) : శుక్రవారం నాడు వెలువడిన  నెల్లూరు లోక్‌సభ, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీ మనుగడను జిల్లాలో ప్రశ్నార్థకం చేశాయి. …

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పరిపాలన!

నెల్లూరు, జూన్‌ 16 (జనంసాక్షి) : ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో శుక్రవారంనాడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఓటర్లు వెలువరించిన తీర్పు …

విద్యుదాఘాతానికి విద్యార్థి మృతి

శాయంపేట (జనంసాక్షి, జూన్‌ 16) : శాయంపేట మండలం నేరడుపల్లి శివారు అప్పయ్యపల్లి గ్రామానికి చెందిన వంగరి శ్రీకాంత్‌ (18) శుక్రవారం సాయంత్రం సమయములో విద్యుత్‌ వైరు …

అధికారుల నిర్లక్ష్యంతో పాడిగేద మృతి

కురవి, జూన్‌ 16 (జనంసాక్షి): విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదమృతి చెందినసంఘటన శనివారం నేరడ గ్రామంలో చోటుచేసుకుంది. బాదితుల కథనంప్రకారంగా మండలంలోని నేరడగ్రామ చివారు రాయినిపట్నంకు చెందిన …