జిల్లా వార్తలు

శిశువు మృతదేహం లభ్యం

కరీంనగర్‌: వెల్గటూరు మండలం రాజారాంపల్లి వద్ద నెలల నిండని శిశువు మృతదేహం లభ్యమైంది.రాజారంపల్లిలోని పెట్రోలు బంకు పక్కన శిశువు మృతదేహాన్ని చూసిన లారీ డ్రైవర్లు స్థానికులకు సమాచారం …

ఎన్‌కౌంటర్‌లో రౌడీషీటర్‌ మృతి

కరీంనగర్‌: గోదావరిఖని మండలంలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఓ రౌడీషీటర్‌ మృతి చెందాడు.ఈ ఘటన గోదావరిఖనిలో ఈ రోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. పట్టణంలోని పవర్‌హౌస్‌ కాలనీకి చెందిన రౌడీషీటర్‌ …

జౌళి పార్కు పరిశీలన

హైదరాబాద్‌:రాజధానికి సమీపంలోని మల్కాపూర్‌లో చేనేత జౌళి పార్కులో పరిస్ధితుల పరిశీలనకు పరిశ్రమలశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.ఈ పార్కు అభివృద్ధికి నోచుకోవడం లేదని,నిర్లక్ష్యం వల్ల యూనిట్లు మూతపడుతున్నా …

విద్యావలంటీర్లకు ముఖాముఖీ

ఖమ్మం:వరరామచంద్రపురం మండలంలో విద్యా వలంటీర్ల నియామకాలకుగానూ దరఖాస్తు చేసుకున్నవారికి ముఖాముఖీ నిర్వహిస్తున్నాట్టు ఎంఈవో నీలీబాలరాజు  శనివారం చెప్పారు. వారంతా సోమవారం ఎంఈవో కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు.

అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం:భద్రాచలం మండలంలో త్వరలో ప్రారంభంకానున్న డీఎడ్‌ కళాశాలలో అధ్యాపకుల పోస్తులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.ప్రిన్సిపల్‌ పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. …

రామాలయ దర్శన వేళలు

ఖమ్మం : ఉదయం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు,7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి …

ఏసీబీ నోటీసులు సమంజసం కాదు

ఖమ్మం:ప్రజాసమస్యలపై పోరాడుతున్న ఉద్యమపార్టీల నేతలకు ఏసీబీ నోటీసులు జారీ చేయడం సమంజసం కాదని  సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసి జిల్లా కార్యదర్శి పోతురంగారావు చెప్పారు.జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా …

విద్యావలంటీర్ల దరఖాస్తుల పరిశీలన

ఖమ్మం:భద్రాచలం మండల పరిధీలోని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీ పోస్టుల్లో విద్యా వలంటీర్లను నియమిస్తున్నట్టు ఎంఈవో మాధవరావు చెప్పారు.నేడు జరిగే దరఖాస్తు పరిశీలనకు అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ధ్రువీకరణ …

వైకాపా నుంచి కార్యకర్తలనుండి 50వేలు స్వాదినం

గుంటూరు: వెల్దుర్తి మండలంలోని మందాదిలో ఈ రోజు డబ్బు పంచుతున్న వైకాపాకి చెందిన నలుగురిని అదుపులోకి పోలిసులు తీసుకుని వారి నుండి 50 వేల రూపాయాలను స్వాదిన& …

తెలంగాణపై చిత్తశుద్ది మాకే ఉంది:బీజేపి

హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటుపై బీజేపికే చిత్తశుద్ది ఉందని అ పార్టి జాతీయ నేత షానవాజి హుస్సేన్‌ అన్నారు. ఎన్నొసార్లు సుష్మాస్వరాజ్‌ పార్లమెంట్‌లో తెలంగాణపై మాట్లాడిందని బీజేపీ అధికారంలోకి …