ధరల నియంత్రణకు చర్యలు చేపట్టండి:సీఎం

హైదరాబాద్‌:రాష్ట్రంలో పెరిగిన నిత్యావసరాల ధరల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి మిన్నీ మ్యాథ్యూను ఆదేశించారు.దరల నియంత్రణ కమిటీతో వీలైనంత త్వరగా సమావేశం నిర్వహించాలని సూచించారు.నిత్యావసర వస్తువులు నల్లబజారుకు తరలించి దరలు పెరిగేలా చేసేవారిపై విజిలెన్స్‌ విబాగం దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సరుకు అక్రమ నిల్వలపై నిరంతర దాడులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సరుకు అక్రమ గోదావరి జిల్లాలో 108 సర్వీసులు ఉద్యోగుల సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆ జిల్లా కలెక్టరును ఆదేశించారు