ముఖ్యాంశాలు

జలాశయాలు కళకళ!

హైదరాబాద్‌,జూలై 29 (జనంసాక్షి) : రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నా యి. గోదావరి బ్యారేజి వద్ద నీరు 9.20 అడుగులకు చేరుకుంది. వరద నీటిని సముద్రంలోకి …

శ్రావణం, రంజాన్‌లతోనింగిలో పండ్లు, కూరగాయల ధరలు!

హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి): శ్రావణమాసం, రంజాన్‌మాసం ఆరంభం కావడంతో పండ్లు, పూల ధరలు నింగినంటాయి. కూరగాయల ధరలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. ఈ నెల 20వ …

జన్‌లోక్‌పాల్‌ కోసం.. జనంసాక్షిగా

మరణించేవరకు పోరాడుతా నిర్వదిక దీక్ష ప్రారంభించిన హజారే న్యూఢిల్లీ, జూలై 29 (జనంసాక్షి): ప్రజా సంక్షేమమే పరమావధిగా కృషిచేస్తూ.. సామాజిక కార్యకర్తగా ఉన్న అన్నా హజారే ఆదివారం …

కార్పొరేట్‌ కంపెనీలే ప్రణబ్‌ను గెలిపించాయి

హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి): కార్పోరేట్‌ సంస్థల సహకారంతోనే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ ముఖర్జీ విజయం సాధించాడని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. తమ …

ఫ్రాన్స్‌లో భారతీయుల నల్లడబ్బు రూ.565 కోట్లు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లో భారతీయుల అక్రమంగా రూ.565కోట్ల మేరకు నల్లధనం దాచుకున్నట్లు తెలిపింది. ద్వంద్వపన్నుల విధానం నుంచి తప్పుకునే ఆంశం ప్రాతిపదికగా సమాచార మార్పిడి కింద ఫ్రాన్స్‌ తమ …

బ్రహ్మాస్‌ క్షిపణి విజయవంతం

బాలాసోర్‌(ఒరిస్సా): ఇక్కడ సముద్రతీరంలో ఉన్న చడీపూర్‌ ప్రయోగక్షేత్రంలో బ్రహ్మోస్‌ శబ్దవేధి క్షి పణిని ఆదివారం పరీక్షించారు. ఇది 300 కిలోల సాంప్రదాయిక పేటుడు పదార్ధాలను మోసుకు పోగలదు. …

సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో స్థానం లేదు : హరీష్‌

హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి): తెలంగాణ పై స్పష్ట మైన వైఖరి చేప్పని సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. …

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటాం

ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి): ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన ఇంకొంత కాలం ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఒక్క …

రాజకీయ పార్టీ పెట్టను ఎన్నికల్లో పోటీ చేయను అన్నాహజారే

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌, బీజేపీల చేతిలో దేశ భవిష్యత్తు భద్రంగా ఉండదని ప్రముఖ సంఘసేవా కార్యకర్త అన్నా హజారే అన్నారు. తాను స్వయంగా ఎన్నికలలో పాల్గొనబోవటం లేదని శుద్ధమైన …

సెప్టెంబర్‌లో తెలంగాణ విషప్రచారం నమ్మొద్దు : కేకే

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి): సెప్టెంబర్‌లోగా తెలంగాణ వస్తుందన్న ఆశాభా వాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు కె.కేశవరావు అన్నారు. శనివారం ఉదయం గాంధీభవన్‌కు వచ్చారు. అక్కడ మౌనదీక్ష …