వరంగల్: ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే తమ పార్టీ నుంచి ఒకరినే పంపించి తెలంగాణ వాదాన్ని వినిపిస్తామని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్, …
వరంగల్: ఖాజీపే రైల్వేస్టేషన్లో మూడో రోజు కొనసాగుతున్న జీవవైవిధ్య సైన్స్ ఎక్స్ప్రెస్ ప్రదర్శన తిలకించేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విద్యార్థులతో స్టేషన్ ఆవరణ కిటకిటలాడింది. ప్రదర్శన …
వరంగల్ : మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ వస్తుందని తెదేపా నాయకుడు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణపై తక్షణమే అఖిలపక్షం పిలవాలని. ఒక్కరికే అనుమతివ్వాలని …
వరంగల్: మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ వస్తుందని తెదేపా నాయకుడు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణ పై తక్షణమే అఖిలపక్షం పిలవాలని, ఒక్కరికే అనుమతివ్వాలని ఆయన …
వరంగల్: వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజి విద్యార్థులు హెల్త్రన్ నిర్వహించారు. కాకతీయ మెడికల్ కాలేజి నుంచి పబ్లిక్ గార్డెన్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్కర్ష 2012లో …
వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్కుమార్రెడ్డి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూడాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సీఎం కిరణ్ అంతర్జాతీయతో మీడియాతో రాజకీయాల …
వరంగల్: జిల్లాలోని ఆత్మకూరు మండలం దామెర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదుగా వస్తున్న ఆటో-కారు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ …
దంతాలపల్లి నర్సింహుల పేట మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన పశుగణన కార్యక్రమాన్ని వెటర్నరీ జనగాం డివిజన్ ఎడీ సదానందం పరిశీలించారు. త్వరితగతిన కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. …