మహదేవ్పూర్ తహసీల్ధార్ కార్యలయంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో మూడు రోజుల రిలే నిరాహర దీక్షలను ప్రారంభించారు. గ్రామ పంచాయితీ నుంచి పార్లమెంట్ వరకు రాజ్యధికారం …
నర్సింహుల పేట: రేపోని గ్రామంలో బాలవికాస్ అధ్వర్యంలో ఈ రోజు మహిళలు శ్రమదానం చేశారు. మురుగునీటి కాల్వల్లో పేరుకున్న చెత్తను తోలగించి పరిసరాల పరిశుభ్రతప, పారిశుద్ధ్యంపై గ్రామస్తులకు …
మద్దూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్దికి ప్రత్యేకంగా విద్యాహక్కు చట్టాన్ని రూపోందించినా. అమలు అస్తవ్యస్తంగా తయారైందిని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్. కిష్టయ్య వెళ్లడించారు సభ్యత్వ నమోదు …
వరంగల్: తొర్రూరు మండలం బొడ్లాడ వద్ద నలుగురు వ్యక్తులు ఆర్టీఏ అధికారుల పేరుతో వసూళ్ళకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని …
వరంగల్: యూరియా కొరత రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోందని ఈటివీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొరతపై ఈటీవీ …
దంతాళపల్లి: సెప్టెంబరు 17ను ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భాజపా మండల పార్టీ అధ్యక్షులు సీహెచ్ మహేష్గౌడ్ డిమాండ్ చేశారు. అదావారం జరిగిన విలేకరుల …
నర్శింహులపేట :మండలంలోని దంతాళపల్లిలో ఈ నెల 11,12వ తేదిల్లో ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంఈవో ఎం.బుచ్చయ్య తెలిపారు. 11న తెలుగు పండితులకు, …
నెల్లికుదురు: మండలంలోని నేచరాజుపల్లి గ్రామంలో రెండు రేషన్ దుకాణాలను రెవెన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు. ఎంఆర్ఐ బద్రూనాయక్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామం నుంచి పీడీఎస్ …