నర్సంపేట, జూన్ 17(జనంసాక్షి) : ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలను నిర్మించాలని ఏబిఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు బొట్ల నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నర్సంపేట పట్టణంలో …
నర్సంపేట, జూన్ 16(జనంసాక్షి) : ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించాల ని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్టీ) ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో పాఠ్య …
పరకాల: వ్యవసాయశాఖ ద్వారా లభించే సబ్సిడి పత్తి గింజలు పరకాల మండలానికి, 23 రెవెన్యూ గ్రామాలకు విడుదల అయినట్లు పరకాల వ్యవసాయశాఖ అధికారి మార్క దశరథం తెలిపారు. …
చేర్యాల జూన్ 16 (జనంసాక్షి): నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయకుంటే కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు పతనం తప్పదని …