అంతర్జాతీయం
300 మందిని హతమార్చిన ఐఎస్ఐఎస్..
ఇరాక్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 300 మందిని దారుణంగా హత్య చేశారు.
హెవీ వెయిట్ బాక్సింగ్ లో మేవెదర్ విన్నర్..
లాస్వేగాస్: కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) మధ్య జరిగిన ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ లో మేవెదర్ విజయం సాధించాడు.
ప్రారంభమైన మహా బలుల యుద్ధం..
లాస్వేగాస్: మహా బలుల యుద్ధం మొదలైంది. కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) ముఖాముఖి తలపడుతున్నారు.
కొద్దిసేపట్లో మహా ఫైట్..
లాస్వేగాస్: బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన పోరు జరగనుంది. కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) ముఖాముఖి తలపడనున్నారు.
నేపాలో భూకంపం..
కాట్మండు: నేపాల్ లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైనట్టు సమాచారం.
5,057కు చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
నేపాల్ : భూకంపం ధాటికి నేపాల్ లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రం నాటికి మృతుల సంఖ్య 5,057 కు చేరుకుంది.
తాజావార్తలు
- యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం
- చంద్రబాబు 100 రోజుల పాలన భేష్: – సోనూసూద్
- ఆర్మీ అధికారి ‘కస్టడీ టార్చర్’,
- గాజాలో మానవతావాద పరిస్థితిపై PM తీవ్ర ఆందోళన వ్యక్తం
- రవిచంద్రన్ అశ్విన్: చెన్నై ఛాంపియన్
- హైదరాబాద్లో తెల్లవారుజామున భారీ వర్షం
- కె.టి.ఆర్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్
- అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్కార్డులు
- హైడ్రాకు ఫుల్పవర్స్
- సింగరేణి కార్మికులకు తీపికబురు
- మరిన్ని వార్తలు