మలాల దాడి కేసులో దోషులకు శిక్ష..

పాక్ : నోబెల్ విజేత మలాలపై జరిగిన దాడిలో పది మంది దోషులకు 25 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. 2012లో మలాలపై తాలిబన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.