అంతర్జాతీయం

పాకిస్థాన్‌లో 5.5 తీవ్రతతో భూకంపం

హైదరాబాద్‌: పాకిస్థాన్‌ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్‌ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. మలకండ్‌, స్వాత్‌, దిర్‌ జిల్లాల్లో భూకంపం …

నేపాల్ లో 4310కి చేరిన మృతుల సంఖ్య

ఖాట్మాండు: నేపాల్ లో భూ కంపం మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భూకంపం ధాటికి ఇప్పటివరకు 4310 మంది మృతి చెందారు. నేపాల్ లో గత మూడు …

నేపాల్ ను అన్ని విధాల ఆదుకుంటాం – రాజ్ నాథ్ సింగ్…

నేపాల్ : భూకంపంపై లోక్ సభలో రాజ్ నాథ్ సింఘ్ ప్రకటన చేశారు. నేపాల్ ను అన్ని విధాల ఆదుకుంటామని, అవసరమైన సాయాన్ని అందిస్తున్నామన్నారు. సాధారణ స్థితి …

నేపాల్ లో భూకంపం..3,600 మంది మృతి..

నేపాల్ : భూకంప మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మూడో రోజు కూడా కాట్మండులో భూప్రకంపనలు వచ్చాయి. ఇప్పటి వరకు 3,600 మంది మృతి చెందారు. శిథిలాల …

భూకంపం..3,729 మృతులు..

నేపాల్ : భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 3,729 కు చేరింది.

నేపాల్ లో మృతులు 2,300..

కాట్మండు: భూకంపం నేపాల్ను కకావికలం చేసింది. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 2,300 మంది మరణించారు. మరో 5,850 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

అమెరికా పది లక్షల డాలర్ల తక్షణ సాయం..

నేపాల్ : భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ దేశానికి అమెరికా 10లక్షల డాలర్ల తక్షణ సాయం ప్రకటించింది.

కాట్మండులో భారీ వర్షం..

కాట్మండు : భూకంపం అతలాకుతలమైన కాట్మండులో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. వడగండ్లతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో అక్కడి విమానాశ్రయాన్ని మూసివేశారు.

నేపాల్ లో 2,250 మంది మృతి..

నేపాల్ : భూకంపం సృష్టించిన విలయానికి 2,250 మంది మృతి చెందారు. 5వేలకు పైగా క్షతగాత్రులయ్యారు.

నేపాల్ లో కరీంనగర్ వాసులు క్షేమం..

  నేపాల్: నేపాల్‌లో కరీంనగర్ వాసులు క్షేమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాట్మాండు చినమంగళ్‌లో క్షేమంగా ఉన్నట్లు 90 మంది కరీంనగర్ వాసులు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.